Drugs | డ్రగ్స్(Drugs) కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విస్తృతంగా సోదాలు చేపడుతూ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక(Karnataka) ఉంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను వనస్థలిపురం(V
Asha activists | వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు( Asha activists) ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ కార్యాలయం(DME office) ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్�
తెలంగాణ అంటే ఒక చైతన్యం, తెలంగాణ అంటే అస్తిత్వం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం... ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ చావు అంచులదాకా వెళ్లి సాధించారు.
రాష్ట్రంలో విద్యారంగం కునారిల్లుతున్నది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో 26 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు.
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. హైదరాబాద్పై జోరు వాన కురిపించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా సోమవారం వర్షాలు కురిశాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు తేలికప�
ప్రజలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప, ఓడ దిగినంక బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
గుర్తు తెలియని ఓ యువతి నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు ఆ యువతిని కాపాడి.. సమీపంలోని దవాఖానకు తరలించి వైద్యం అందించారు. ఈ ఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు
త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే బక్రీద్ పండుగ వేళ.. భవనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో సోమవారం వివాదాస్పద పోస్టర్ వైరల్ అయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు సుమారు 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించినట్టు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు.