తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అరుదైన ఘనత సాధించింది. కేవలం నాలుగు నెలల్లోనే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు రూ.31.29 కోట్లను తిరిగి చెల్లించింది.
Electric shock | వరంగల్ జిల్లాలో(Warangal) విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలంలోని రాంధాన్తండాలో ఆదివారం విద్యుత్ షాక్తో(Electric shock) రైతు మృతి(Young farmer died) చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Medak | మెదక్ పట్టణంలో(Medak) శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించి, అందులో 9 మందిని అరెస్ట్ చేసి, 3 కేసులు నమోదు(Case registered) చేసినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్(IG Ranganath) తెలిపారు.
Online betting | ఆన్లైన్ బెట్టింగ్లో(Online betting) మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
Cannabis chocolates | ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా దిగుమతి చేస్తున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను(Cannabis chocolates) ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
Telangana | గుండె కుడి వైపు ఉందని పెళ్లయిన 16 రోజులకే భార్యను వదిలేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇదేంటని బాధితురాలితో పాటు పెద్దలు ప్రశ్నించినా వినిపించుకోలేదు. చివరకు కోర్టు మందలించినా పట్టించుకోలేదు. దీంతో ఏడేళ్లుగా న్
KTR | కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్లో రూ.30 �
Minister Seethakka | గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య(Girl harassment) ఘటన స్థలాన్నిమంత్రి దుద్దిల్ల శ్ర�
Komati Reddy | రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని(Minister Komati Reddy) నల్లగొండ బైపాస్ రోడ్(Bypass Road) బాధితులు(victims) ఘోరావ్ చేశారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున పడుతున్నాయాంటూ గత కొద్దీ రోజులుగా ఆందోళన చెందు�
Brutal murder | జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Peddapalli | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య(Girl harassment) ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పెద్దపల్లి (Peddapalli) ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావు�