రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్లో బీఆర్ఎస్ చుర
రాష్ట్రంలో మరోసారి బదిలీల ప్రహసనం మొదలయ్యింది. ఒక అధికారి జిల్లాకు వచ్చి కుదురుకోవడమే ఆలస్యం.. బదిలీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి స్థానచలనం కల్పించడం గమనార్హం.
రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్తు రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్య క్తం చేస్తున్నది. ఉద్యమంలో భాగంగా బ క్క జడ్సన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలని పిలు
Telangana | రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల ఇన్ఛార్జీ వీసీల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో వెంకటాపురం మండలం తడపాల
Balka Suman | రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం బాల్క సుమన్ మీడియాతో మాట్ల�
Telangana | వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్�
Manne Krishank | కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరు నెలల్లో ఆరు స్కాంలకు పాల్పడిందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడా�
Telangana | ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ప్రియుడి మోజులో పడిన భార్యనే సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్య కదలికలపై అనుమానం వచ్�
IAS Transfers in Telangana | తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో పలువురు కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే తెలంగామలో జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వు�
వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం.. వర్షాకాలం మొదలుకాగానే తగ్గటం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెకాయి
మద్యం షాపుల నుంచి బీర్లను పక్కదారి పట్టించినా, ఎవరైనా ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఆదేశించారు.
చిన్నారెడ్డి కాళ్ల మీద పడింది. మెయిన్ పరీక్షలకు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2లో రెండు వేలు, గ్రూప్-3లో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ప్రాధేయపడిం