బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రం,, ఎగుమతుల్లోనూ తనదైన ముద్ర వేసింది. దేశ ఔషధ రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్ తన పూర్వవైభవాన్ని కొనసాగిస్తూ నిరుడు కూడా భారీగా �
జిల్లావాసులను జ్వరాలు వెంటాడుతున్నాయి. వాతావరణ మార్పులతో పట్టణాలు, పల్లెల్లో బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. చికిత్స కోసం వస్తున్న వారితో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి.
జిల్లాలో జోరుగా అక్రమ దందా సాగుతున్నది. కొందరు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి చెక్పోస్టులను దాటుకొని పశువులు, దేశీదారు, గంజా యి, గుట్కావంటివి యథేచ్ఛగా సరఫరా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తున
‘మేము అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా దానిపై నోరే మెదపడం లేదు.
యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు ఈఈ ఊడెపు రామారావు సస్పెండ్ అయ్యారు. కొండపైన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అవినీతికి పాల్పడినట్టు నిరూపణ కావడంతో సస్పెండ్ చేసినట్టు ఈవో భాస్కర్రావు వెల్లడించారు.
ఆదిలోనే హంసపాదు అన్నట్లు.. ఎలివేటెడ్ కారిడార్ విషయంలో మరో చిక్కు ముడి పడింది. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టక ముందే సికింద్రాబాద్ క్లబ్ కోర్టు మెట్లను ఎక్కింది.
KCR | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆదివారం కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
Deputy CM Bhatti | వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి వ�
Rahul Raj | ఆయన కలెక్టర్. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో బిజీబిజీగా గడిపే అధికారి. పనులను పక్కనపెట్టి సెలవు రోజైన ఆదివారం పొలంబాట పట్టారు. భార్యతో కలిసి సాధారణ వ్యవసాయ కూలిల్లా మారి పొలంలో నాట్లు వేశారు.
Harish Rao | బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం స�
జనగామ జిల్లా పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి 500 మంది రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు తరలివచ్చి లైన్లో నిలబడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించా