పని కోసం ఉపాధికి వెళ్లే తల్లిదండ్రులు, ఉన్న ఊళ్లో ని బడి కంటే గురుకులాల్లో చదువులు బాగుంటా యి.., మంచి భోజనం దొరుకుతుంది.. మా పిల్లలు బాగా చదువుకొంటారని భావిస్తున్న తల్లిదండ్రులకు ఇటీవలి పరిణామాలు ఆందోళన క�
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో జీవో 33కి సంబంధించి వైద్యారోగ్యశాఖ వివరణ ఇచ్చింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్గా నిర్ధారించే వెసులుబాటుకు కాలపరిమితి ముగిసినట్టు పేర్క�
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేటలో మంగళవారం ఓ ఇంట్లోకి మొసలి వచ్చింది. గ్రామానికి చెందిన నాగన్న ఇంటి వద్ద మంగళవారం తెల్లవారుజామున కుక్కలు పెద్దగా అరిచా యి.
Konda Surekha | పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా, స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అటవీశాఖకు లబ్ధి చేకూరేలా ఎకో టూరిజం పాలసీని ఖరారు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. పాలసీ రూపకల్పనలో భాగంగ�
GO 33 | తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైద్య విద్యార్థుల పెరెంట్స్ అసోసియేషన్ డిమా�
Koppula Eshwar | షాద్నగర్లో దళిత మహిళతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళిత మహిళలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైందని ధ్వజమెత్తారు. నేరం ఒప్పుకోవాలంటూ మహిళ అని చూడ�
Telangana | పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పందెం కోళ్ల వేలం పాట ఆసక్తికరంగా జరిగింది. ఇటీవల కోడిపందేలు ఆడుతున్న ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రెండు పందెం కోళ్లను స్వాధీనం
Manne Krishank | ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులు అని చెప్పి.. రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకు�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్దాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీ
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమ�
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ సిద్దాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ప్రజల
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని ధారబోసారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యక్తికి సార్ చేసిన కృషి అనిర్వచనీయమని చెప్పా�