KTR | తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. మంత్రి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్
TG Rains | తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
Prakash Raj | తెలంగాణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగచైతన్య, సమంత జంట విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన సోషల్ మీడియా వేదికగా
MLA Sabitha | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నిరాధర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతరహితంగ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబ
KTR | తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల�
ప్రపంచంలోనే అరుదైన పూలపండుగ బుధవారం నుంచి ఇంటింటా సందడి చేయనుంది. ‘ఇంతి’ంతై విశ్వవాప్తమై సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న బతుకమ్మ ఆగమనంతో ఇంటిల్లిపాదికీ సంబురమే. ప్రకృతి వరప్రసాదమైన ఈ పూల పండ�
విద్యార్థులకు ఈ నెలలో సెలవులే సెలవులు. ఈనెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 13 రోజులపాటు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించగా.. 15న తిరిగి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. బు ధవారం గాంధీ జయంతి కాగా.. దసరా సెలవులు ముగి
పూల జాతరకు వేళైంది. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అని భక్తి పారవశ్యంతో ఆడపడుచులు పూలను పూజించే సంప్రదాయ పండుగే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక.
‘పోలీసులను చూస్తే దొంగలు, రౌడీలు భయపడాలి కానీ.. ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అధికారం అండతో రెచ్చిపోతున్న రౌడీలు, మాజీ రౌడీషీటర్లు ఏది చెబితే అదే శాసనం అన్నట్టు కొందరు ఖాకీలు జీ హుజూర్ అ�
పరీక్షల నిర్వహణలో గత వైఫల్యాల నుంచి టీజీపీఎస్సీ తప్పులు సరిదిద్దుకోవడంలేదని, అదే విధమైన నిరక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నదంటూ మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.