అక్కడ కయ్యం, ఇక్కడ వియ్యం అన్నట్టుగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణలో రోజువారీ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎవరికి టార్గెట్ అయ్యారు? రోజురోజుకు రాష్ట్రంలో కీలక నేతగా ఎదుగుతున్న ఆయన ఎవరికి కంటగింపుగా మారారు? చోటా భాయ్కా? లేక బడే భాయ్కా? సీనియర్ పెద్దలకా? ఈడీ కొరడావిసరడం వ�
రాష్ట్ర మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నది. గోదావరిలో కాటన్ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇ సుకను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించే రూ.270 కోట్ల
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో రెండురోజులపాటు సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇంతవరకు దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేద
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చ�
హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదని సమాచారం. ఆమోదానికి వెళ్లిన ఫైలుపై గవర్నర్ పలు కొర్రీలు వేసినట్టు తెలుస్తున్నది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.
HYDRAA | హైడ్రా అంటే కూల్చివేతలే కాదని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని ఆయన తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదించ�
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్�
వరంగల్లో ప్రతిపక్ష నాయకుడిపై గూండాలతో దాడి చేయించడం ఇదే మొదటిసారి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు విమర్శనాత్మకంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే నాయి�
KTR | మూసి బాధితుల పాలిట కాలయముడిలా సీఎం రేవంత్ రెడ్డి తయారయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ
Harish Rao | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. 1.5 లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని.. దీనికోసం 25 వే�
KTR | సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు.. చేసిన వాగ్ధానాలు ఏంటీ.. అ
మూసీ - హైడ్రా వ్యవహారంలో నిజమైన బాధితులు తెలంగాణ పేద ప్రజలు అని.. అసలు నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మూసీ పేరుతో లూటీకి ప్లాన్ చేసి.. అడుగడుగునా జుగుప్
Telangana | పెండింగ్ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్, ఇతర సమస్యలపై ఓరుగల్లు విద్యార్థులు నడుం బిగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి గారు.. మా