KTR | రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బంద్ అయితే.. సమాజం తరపున కొట్లాడడం బంద్ అయితే.. పేద ప్రజల తరపున మాట్లాడడం బంద్ అయితే తెలంగాణ మూగబ
Group-1 Mains | ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జార�
TG Weather | తెలంగాణలో రాబోయే ఐదురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉత్తర కోస్తా, తమిళనాడులో కేంద్రీకృతమైన అల్పపీడనానికి
KTR | సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడం.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గుంపు మేస్త్రీ అంటే కట్టేతోడు.. ఈ చిట్టినాయుడు కూల్చేటోడు అని క�
Group-1 Mains | ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను టీజీపీఎస్సీ సిద్ధం చేసింది. ఈ నెల 14వ తేదీన హాల్ టికెట�
Hero Suman | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ కితాబిచ్చారు. గురువారం స్వామి వారిని దర్శించుకుని ప�
KTR | తెలంగాణ వ్యాప్తంగా ఇసుక మాఫియా పెట్రేగి పోతోంది. వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఇసుకను అక్రమం
పత్తికి కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వన్ నేషన్.. వన్ ట్యాక్స్, ఒకే దేశం.. ఒకే ఎలక్షన్, ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డ్, వ�
వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను (Maoist Sujatha) పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్త�
పైసా పనిలేదు, రాష్ట్రానికి రూపాయి లాభం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి
‘రాష్ట్రంలో నిర్మాణ రంగం సత్తెనాశ్ అయ్యింది. కొన్ని నెలలుగా ఇండ్లు కొనేవారు లేరు. వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి చట్టబద్ధమైన సంస్థల అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూడా హైడ్ర�
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లికి చెందిన రాజు-జమున దంపతులకు కొడుకు, కూతురు ఉక్కు(5)ఉన్నారు.