అశోక్నగర్ ఏమైనా టెర్రరిస్ట్ హబ్బా? లేక అదేమైనా శుత్రు దేశమా? అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్నగర్లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న గ్రూప్-1 అభ్యర్థులను లైబ్రరీ లో
Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్టా సుదర్శన్(ఆదాబ్ రిపోర్టర్)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ర�
Group-1 | గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులు పలువురు కరీంనగర్�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని పేర్కొన్నారు. తాను వేసిన క
Telangana | తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీసీల నియమాక దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వుల�
Harish Rao | ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి గుండు సున్న వచ్చిన పార్టీ ఎక్కడైనా ఉందా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేత�
ఈ ఏడాది పత్తి రైతు తెల్లబోయిండు. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి పత్తిరైతును నిండాముంచాయి. అష్టకష్టాల నడుమ పంట చేతికొచ్చాక మార్కెట్లో పత్తి రైతులకు మద్దతు కరువైంది. ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రా�
‘స్కిల్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టాం. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. నిరుద్యోగ నిర్మూలనకు మా చిత్తశుద్ధి ఇదిగో’ అంటూ తరుచూ ప్ర
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని 30 ప్రాంతాల్లో సుమారు 40 బృందాలతో ఐటీ (ఇన్కం ట్యాక్స్) అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్విత బిల్డర్స్ కార్పొరేట్ క�
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్దో, కేటీఆర్దో కాదు.. ఇది తెలంగాణ ప్రజల గొంతుక అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ పార్టీ మరో 75 ఏండ్ల పాటు ఒక డీఎంకే లాగా, శిరో