RS Praveen Kumar | గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. జీవో 29 రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని ఆ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళ�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు.
Telangana | నాగర్కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్ స్టేషన్కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయి�
Viral news | ఓ వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి, నేర్పుతున్న వ్యక్తి ఇద్దరూ కారులోనే చిక్కుకుపోయారు. స్థానికులు గమనించి వారికి సాయం చేయడంతో �
ఇటీవల సైబర్ మోసాలకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హానీ ట్రాప్, న్యూడ్ వీడియో కాల్స్తో బెదిరించడం ఎక్కువయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు.
ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిణి అక్కడ దొరికిన తీగ �
సుమారు తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనాకాలంలో తెలంగాణ మత్స్యరంగం ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలకు దారులు చూపింది. కానీ, గత తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మత్స్యరంగం కక్షపూరితమైన న�
Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగల తొక్కి.. అణిచివేతతో పాలన సాగించాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్�
అశోక్నగర్ ఏమైనా టెర్రరిస్ట్ హబ్బా? లేక అదేమైనా శుత్రు దేశమా? అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్నగర్లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న గ్రూప్-1 అభ్యర్థులను లైబ్రరీ లో
Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇల్లెందు మండలం జగదాంబ గుంపు సమీపంలో జర్నలిస్టు నిట్టా సుదర్శన్(ఆదాబ్ రిపోర్టర్)పై గురువారం రాత్రి కొంతమంది దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ర�
Group-1 | గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులు పలువురు కరీంనగర్�