Kodangal | రైతు భరోసా ఎగ్గొట్టేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప
Harish Rao | ప్రజల తరఫున పోరాటం చేస్తామంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తన మీద, కేటీఆర్ మీద బుల్డోజర్లు ఎక్కిస్తానని, చంపేస్తానని బెదిరిస్తున్నారన
Rythu bharosa | రైతు భరోసా(Rythu bharosa) ఇవ్వమని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు(BRS party) ఆందోళనలు(Protests) చేపట్టారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మ�
Group-1 Aspirant | గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన
Nagarjuna Sagar | కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుకుంటోంది.
కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని కాప్రాలోని శ్రీనివాస్నగర్కు చెందిన నగల వ్యాపారి గుడివాడ రమణ్లాల్ ఆరోపించారు. వారి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించినట్టు తె
జీవిత పర్యంతం వస్తువులే ఆస్తిపాస్తులుగా నమ్మిన నిజమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు అని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సుద్దా ల హనుమంతు-జానకమ్మ జా�
Jagadish Reddy | మంత్రి కోమటిరెడ్డి బూతులకు త్వరలోనే సమాధానం చెబుతామని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన, కేటీఆర్పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగదీశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Harish Rao | గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండి
Station Ghanpur | జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్లుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వారి వర్గం పెత్తనం ఉంది. 15 సంవత్స�
Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిపడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.