నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పెరిక యాదయ్య తెలిపారు.
TG Govt | తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారుల స్థానంలో ఇన్చార్జిలను ప్రభుత్వం నియమించింది. టూరిజంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యుత్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్క�
KTR | పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆధారపడిన దాదా�
Harish Rao | ముఖ్య నేతల కోసమే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంత మంది నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం.
Road Accident | మెదక్ జిల్లాలోని శివంపేటలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
IAS Officers | తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ కేడర్కు కేటాయించిన అధికారులు వెంటనే రిపో�
Harish Rao | ఎంబీబీఎస్ చదువును గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కా�
IAS Officers | డీవోపీటీ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఐఏఎస్లు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేడర్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎ�
TG Rains | తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Vote for Note | ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని గత నెల 24న నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో రేవంత్ �
Telangana | తమను ఏపీకి కేటాయించడంపై నలుగురు ఐఏఎస్లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ వేసిన పిటిషన్ల
Heart Attack | కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి కన్నుమూసింది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.