Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్యవ దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి 440 కిలోమీ
KTR | రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి మొత్తం 80,500 కోట్లు అప్పు తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పది నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని అన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని
Telangana | తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే వైఎస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తమ్ను నియమించింది. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాట
సత్యనారాయణది ఒడిశా. హైదరాబాద్తో రెండు దశాబ్దాల అనుబంధం. 1998లో హైదరాబాద్లోని టర్బో పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. 2009లో ఒడిశా వెళ్లిపోయాడు. తన కుమారుడికి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంత�
దసరా పండుగకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. బీర్ల అమ్మకాలు మునుపెన్నడూలేనంత బంపర్ రేంజ్లో అమ్ముడయ్యాయి. దసరా దెబ్బకు ప్రభుత్వ ఖజానాలో కేవలం 11 రోజుల్లోనే రూ.1285.16 కోట్లు వచ్చిపడ్డాయి. ఆ స్థాయిలో మద్యం అమ�
Alai Balai | విదేశాల్లో తొలిసారిగా లండన్లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నెల 13న ఆదివారం సిక్క చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరగ్గా.. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
KTR | రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిల�
TG Rain Alert | అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లోని సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి. మరో వైపు రాగల నాలుగురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Jagga Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ రోజున రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించారు. ఇలా వన్యప్రాణులను బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రక�
Harish Rao | పోలీస్ కానిస్టేబుల్స్కు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిప�
KTR | రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు (Gurukula Schools) వాటి యజమానులు తాళాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు (Gurukula Schools) వాటి యజమానులు తాళాలు వేశారు. 9 నెలలుగా ప్రభుత్వం కిరాయి చెల్లించనందుకుగాను నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు భ�