పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో సంప్రదాయ కుల వృత్తిదారులు, సంచార జాతుల కాలాన్నే ప్రభుత్వం ఎగరగొట్టింది. వారు ఉన్నారన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రభుత్వ వై
‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని చెబితే నమ్మాం. మా పదవీ కాలం ముగిసి ఎనిమిది నెలలు దాటింది. అప్పిచ్చిన వారికి ముఖం చూపించలేకపోతున్నం.. సీఎం, మంత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిర
మంచిర్యాలలోని సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు కాలం చెల్లిన మందులు వాడలేదని జిల్లా వైద్యాధికారి హరీశ్ రాజ్ తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కాలం చెల్లిన మందులు’ శీర్షికన కథన�
Bandi Sanjay | ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏం సాధించారని ప్రజా విజయోత్సవాల
KTR | ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాము కూడా కాంగ్రెస్ పరిపాలన వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. హనుమకొండ జిల
KTR | వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది కిందట బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. �
Harish Rao | తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలన గాలికి వదిలి.. గాలి మోటర్లో మంత్రులు తిరుగుతున్నారని విమర్శించారు. నిజాలు చెప్�
సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణలో ఇది చారిత్రక ఘట్టమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతు
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా విజయోత్సవాలను నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. ఎనుముల వారి ఏడాది ఏలిక�
‘ఊళ్లలో బెల్టు దుకాణలు పెంచండి. అప్పుడే జనం బాగా తాగుతారు. లేకుంటే టార్గెట్ రీచ్ కాలేం. మద్యం సేల్స్ పెంచని అధికారులను గుర్తించి మెమోలు ఇస్తాం. రెండోసారి మెమో వచ్చిందంటే వారిని నిర్దాక్షిణ్యంగా బదిలీ
‘ఉద్యోగాలు భర్తీ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషనే సగం ఖాళీగా ఉన్నది. మేం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. కొత్త పోస్టులను మంజూరు చేస్తాం’ ఇదీ సీఎం రేవంత్రెడ్డి గతంలో చెప్పిన మాటలు. �