Harish Rao | పంద్రాగస్టులోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో భక్తితో వేములవాడ రా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమ
సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని విమర్శించారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుక
తెలంగాణ ఇంటెలిజెన్స్ నిద్రమత్తు వదలడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఆ విషయాన్ని సీఎంకు ఉప్పందించడంలో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అ�
రాష్ట్రంలో పదేండ్లు ప్రజలను ప్రతీ అంశంపై రెచ్చగొట్టి, వారి మెదళ్లలో విషబీజాలునాటి కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకోకతప్పని వాతావరణం నెలకొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించింది. ఈ మేరకు ప్రజల నుంచి 75 ప్రశ్నలకు సమాధానాలను రాబడుతున్నది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వీఏవోలు ఈ కార�
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలను ఈ నెల 14న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం రెండో సోమవారం పరమశివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్ర�
Harish Rao | ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
IAS Officers | రాష్ట్రంలో మళ్లీ ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఈ సారి 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.