Kodangal | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్
Telangana | ప్రభుత్వ చర్యలతో అధికారులు అభద్రతా భావంలో మునిగిపోయారు. ఏ ఫైల్ పై సంతకం పెట్టాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా బదిలీలు చేస్తుండటంతో ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస�
జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పిందని అనడానికి ఇదో మచ్చుతునక మాత్రమే. ఆర్థిక సంక్షోభం పేరుతో కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించని యంత్రాంగం... పాలన వ్యవహారాల్లోనూ అదే నిర్లిప్తతను వ్యక్తం
నాలుగు రోజుల పర్యటన కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ నుంచి బయల్దేరిన ఆయన మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, హర్యానాల్లో ని
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు కొండలా పెరిగిపోతుంటే, అభివృద్ధి మాత్రం ఆవగింజంత అయినా కనిపించడం లేదు. గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టిన నాటి నుంచి మంగళవారం వరకు అంటే 341 రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభ�
తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడు భారీ పొగ మంచు ఉండటంతో వా
Highcourt | తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు
Cold Wave | తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువ�
Narayanapeta | మద్దూరు మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దని రెనివట్ల వాసులు ఆందోళనకు దిగారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సీఎంకు ఆర్ఎస్పీ సూచించారు.
KTR | అమ్మా అధైర్య పడకండి.. నేను మీకు అండగా ఉంటా అంటూ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలబెట్టుకున్నారు. అన్న ఉద్యోగం కోల్పోవడంతో.. ఆడబిడ్డ పెళ్లికి రూ. 3 లక్షలు ఆర్థికసాయం అందజేసి ఆ �