Telangana | అనారోగ్యంతో దవాఖానలో చేరితే పేదల పాలిట పెన్నిధిగా నిలిచే ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ పాలనలో పరిహాసానికి గురవుతున్నది. సాంకేతిక కారణాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లా మల్య�
Allu Arjun | ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తీరు, ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్నట్టుగా సర్కారు పెద్దలు కక్షతో వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర భుత్వం ఉద్దేశమేంటి? వ్యక్తిగతంగ�
Telangana | ఒక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అభివృద్ధికి తలసరి ఆదాయం, జీఎస్డీపీ, సొంత రాబడులే కొలమానాలు. ఈ మూడు అంశాల్లో కేసీఆర్ పదేండ్ల పాలన దేశానికే దిక్సూచిగా నిలిచింది. మందగమనంలో ఉన్న తెలంగాణ ఆర్థిక వృద్ధికి రాక�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఆది, సోమవారాల్లో రెండు సెషన్లలో నిర్వహించే పరీక్షలకు ఆయా జిల్లాల అధికారులు పటిష్ట ఏర్పాట్ల
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్స్ను నెరవేర్చి, తమను రెగ్యులర్ చేయాలని నిరసిస్తూ ఉద్యో గ, ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక సమ్మె నిర్మల్లో ఉధృతంగా కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లా దామరచర్ల ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న ఏటీఎంను దుండగులు పగులగొట్టి రూ. 22 లక్షల నగదును అపహరించుకుపోయారు.
జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం తెలంగాణలో నిర్వహించిన లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 337 బెంచ్లను ఏర్పాటు చేసి ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 11,55,993 కేసులను పరిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన రూ.కోటి నగదు పారితోషికం, ఇంటిజాగను ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తిరసరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
అరుణోదయ సాంస్కృతిక సమా ఖ్య 50 వసంతాల సభలను శనివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా కళాకారులు నిర్వహించిన డప్పు, డోలు, గుస్సాడి, కోలాటం, డప్పుచప్పుళ్ల ప్రదర్శనలతో సుందరయ్య పార్కు వద్ద కోలాహలం �
అమెరికా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కుమారుడిని అకడే ఉన్న తల్లికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలుడి ప్రయోజనాలను, విదేశీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడిన హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం(ఐఏఎంసీ)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యవస్థాపక ట్రస్టీ పదవికి జస్టిస్ లావు నాగేశ్వరరావు రాజీనామా చే�
తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పింది. ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటినా ఇచ్చిన వాగ్దానాల అమలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ �
కేసీఆర్.... తెలంగాణ పోరాట యోధుడు మీరే.. తెలంగాణ రాష్ట్ర ఏరు మీరే.. తెలంగాణకు ఉద్యమ ఊపిరి మీరే.. తెలంగాణ మాగాణంకు జలధార మీరే.. నాగలి ఎత్తుకున్న రైతుబంధువు మీరే..