తెలంగాణలో చలిపంజా విసురుతున్నది. అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప
గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉద యం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లోనూ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయి. స్టేట్మెంట్ ఆధారమైనవి ఎక్కువగా ఉండటం, ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో అభ్యర్థులకు సమయం సరిపోల
తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర కార్యదర్శిగా ఉదావత్ లచ్చిరాం నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన లచ్చిరాం మర్రిగూడ మండలంలోని దామెన భీమన�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆస్తులను ఆంధ్రా పాలకులు తమ అనుయాయులకు అప్పనంగా దోచిపెట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయా
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు రుణాలు ఎప్పుడిస్తారని మహిళా సంఘాల సభ్యులు ఎదురు చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పురపాలక సంఘాల్లోని పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత�
MLC Kavitha | రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారు జారీ చేసిన గెజిట్ను, ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కే�
KTR | పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని.. అనుభవరాహిత్యం, అసమర్ధత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో నేడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోంనది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ
KTR | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి.. తనలాగే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాల
Group 2 | రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ - 2 పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. అలాగే 9:30 గంటల తర్వాత గేట్ల�
Pharma City | ఫార్మా విలేజ్ల ప్రతిపాదనపై రేవంత్రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఫార్మా అనగానే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పునరాలోచనలో పడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్
TGPSC | టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకం చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టంచేశారు. ఏ పుస్తకం ప్రామాణికమో చెప్పకూడదని తెలిపారు.
‘మా పిల్లలు ఉన్నరో, పోయిర్రోనని చూసేందుకు వచ్చిం డ్రా’ అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిపై తాండూ రు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
Telangana | కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలా సాగు చేసుకున్న రైతు.. కాంగ్రెస్ ఏడాది పాలనలో అరిగోస పడుతున్నడు. ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు రాక ఆగమవుతుండగా, సర్కారు మరో భారం మోపుతున్నది.