మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి ఈనెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రానున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
KTR | తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువైండని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి
MLC Kavitha | ఉద్యమం సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో శనివారం రౌండ్ టేబుల�
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శలు గుప్పించారు. 14 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ
KTR | తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుని ఒకరిద్దరూ ప్రాణాలు కోల్పోగా, పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. అంతేకాకుండా పాముకాట్లకు గురై చనిపోయారు.
Group-2 Exams | రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Telangana Talli | ‘ఉద్యమతల్లే ముద్దు... బలవంతంగా రుద్దేతల్లి వద్దే వద్దు’ అని ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ స్పష్టంచేశారు. తల్లి రూపు మార్పు తెలంగాణ సాంస్కృతిక విధ్వంసానికి తొలి ప్రమాద హెచ్చరిక వంటిదని అభిప్ర
కరెంట్ కోతలపై అధికార యంత్రాంగం కదిలింది. మండలంలో ని అలంకానిపేట శివారు పరిధిలో బిల్లులు చెల్లించడం లేదని వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కరెంట్ కోతలు
మహానది జల వివాదాల ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ బేలా ఎం త్రివేది నియమితులయ్యా రు. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మహానది జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్శక్త�
ఎక్సైజ్ సిబ్బంది కష్టపడి పనిచేయాలని మంత్రి జూ పల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం అబ్కారీ భవన్లో పలు విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ విభాగాల పనితీరును అధికా�
Vikarabad | చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా ఆ విషయం తెలిసి అతని తల్లి కుప్పకూలి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లిలో జరిగింది. లింగంపల్లికి చెందిన మ్యాకల శ్రీశైలం(34) గత నెల
దేశ రక్షణ అవసరాలకు కావాల్సిన యుద్ధ ట్యాంకులను ఆధునిక టెక్నాలజీతో తయారుచేస్తున్నామని, సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశానికి తలమానికం అని కందిలోని ఓడీఎఫ్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ శివ