అలెరియా ఏఐ(కృత్రిమ మేధస్సు)తో పన్నుల రాబడి పక్కదారి పట్టకుండా అరికట్టవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం �
అమెజాన్ వెబ్ సిరీస్ తెలి వి తేటలున్న సీఎం రేవంత్ పెట్టుబడు లు తెచ్చారంటే నమ్మేదెలా? అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు.
దావోస్ పర్యటనతో రాష్ర్టానికి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
CM Revanth Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఎలా సరఫరా చేయాలన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్
KTR | నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కలిశారు.
KCR | ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసి వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jathara) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయన�
KTR | పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సామాన్యులను సైతం కలిసి ఆప్యాయంగా పలుకరిస్తారు వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. అభిమానుల ఇష్టం మేరకు వారితో ఫ�
తెలంగాణలోని ఒక గ్రామం 2025 జనవరిలో ప్రవేశించిన వేళ ఏ విధంగా ఉందనే కథనం ఇది. ఆ ఊరు నల్లగొండ జిల్లాలోనిది. కొన్ని కారణాల వల్ల పేరు రాయటం లేదు. అక్కడ కొద్దిరోజులు గడిపిన మీదట గమనించిన విషయాలివి. ఇది అన్ని విషయాల �
తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ లోక్సభ సభ్యునిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవసారి పనిచేస్తున్నందుకు అభినందనలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి సాధించవలసిన కొన్
రైతు కూలీలకు నిర్వచనం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారే రైతు కూలీలా, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారు కాదా అని నిలదీసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు తీ
ఉద్యోగంలో చేరి నాలుగు నెలలైనా ఇంకా తొలి జీతం అందని దాక్ష మాదిరిగానే వెక్కిరిస్తున్నది. ఇదీ ఇరిగేషన్శాఖలో నూతనంగా నియమితులైన ఏఈఈల ఆవేదన. అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా, స్వయంగా మంత్రి కలుగజేసుక�
ఉత్తరాఖండ్ వేదికగా మంగళవారం 38వ జాతీయ క్రీడలకు అధికారికంగా తెరలేవనుంది. స్థానిక రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేషనల్ గేమ్స్ మొదలుకానున్నాయి.