రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన నాలుగు పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఓ పోలీసు అధికారిపై ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దౌర్జన్యంగా ప్రవర్తించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణ కోసం 600 ఎకరాల భూసేకరణకు ప్రజాభిప్రాయ స�
ఉన్నంతలో రంది లేకుండా బతికిన ఆ ఇంట వ్యవసాయం కోసం చేసిన అప్పులు చిచ్చుపెట్టాయి. పచ్చగా కళకళలాడిన వారి కుటుంబాన్ని ఆగం చేశాయి. సకాలంలో రైతు భరోసా అందక, రుణమాఫీ కాక అప్పులతో పాటు మిత్తీలు పెరిగిపోయి ఇంటిపెద�
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితాలో పలువురు మృతుల పేర్లు ప్రత్యక్షం కావడంతో మహబూబూబాద్ రూరల్ మండలం పరిధిలోని జంగిలికొండ గ్రామస్థులు అవాక్కయ్యా రు. వారిలో 12 ఏండ్ల క్రితం �
ప్రాంతీయ రింగురోడ్డు(ట్రిపుల్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తున్నది. నిధులు సమకూరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాలని, లేనిపక్షంలో జాతీయ ర�
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి బుధవారం ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో ని ర్మించిన నివాసగృహంలో సదరు ఉద్యో�
మెస్రం వంశీయులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా దవాఖానను నిర్మిస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. దవాఖాన భవన నిర్మాణాలపై బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించా�
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సం ఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో ఉమ్మడి నిజామాబాద్, �
రాష్ట్రంలో రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ సర్కార్ను రైతాంగం క్షమించదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పాలమూరు వేరుశనగ రైతుల ఆందోళన కనిపించటం లేదా? అని సీఎం రేవంత్రెడ్డిని ఆమె ప్రశ్ని
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని బల్దియా సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. బుధవారం మేయర్ గుండు సుధారాణి అద్య�
మిర్చికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని లాలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బుధవారం మిర్చి పంటలను, కళ్లాలను పరిశీలించారు.
మహబూబ్నగర్ మార్కెట్లో పల్లి రైతులు రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. మంగళవారం నాటి ఆందోళనకు దిగివచ్చిన అధికారులు క్వింటాల్కు రూ.200 ధర పెంచి ఇస్తామని చెప్పి మాట తప్పడంతో బుధవారం కూడా నిరసన చేపట్టారు. త�
TG Tourism | వచ్చే నెల 10వ తేదీలోగా టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలస�