తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడకముందు 2 లక్షలకు ఎకరం పలికిన భూమి కేసీఆర్ పాలనలో కోటి రూపాయల వరకు చేరిందని, మళ్లీ
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి మాట తప్పిండని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఈ దఫా కల్యాణలక్ష్మి చెక్కుల �
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సీసీఎస్ సైబర్క్రై�
బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహిస్తే భయమెందుకని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో స�
రైతులు తిరుగుబాటు చేస్తారనే బీఆర్ఎస్ రైతు ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఒక ప్రకటనలో విమర్శించారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చ�
నల్లగొండ క్లాక్టవర్ వేదికగా బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ పెద్దలే పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వక
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిం ది.. రైతన్నకు కన్నీటి గోస తెచ్చింది’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంట పొలాలకు సాగునీటి కోసం అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభు�
ఉచిత విద్యుత్తు పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని నాయీబ్రాహ్మణసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించిందని విమర్�
BRS | రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకట
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. @AravindAnnaArmy అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని �
TG Governor | తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డులను సోమవారం ప్రకటించారు. ఎక్సలెన్స్ అవార్డుకు ఎనిమిది మంది ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను గణతంత్ర
Telangana | రాష్ట్రంలోని మందుబాబులకు గుడ్న్యూస్.. తెలంగాణలో మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో కింగ్ఫిషర్, హెన్కిన్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వాటి తయారీ సంస్థ అయ
KTR | ఒక్క కాకికి కష్టం వస్తే పది కాకుల ఎలాగైతే వాలిపోతాయో.. అలాగే ఒక్క కార్మికుడికి కష్టం వస్తే అందరూ కలిసి ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
KTR | ఈ రాష్ట్రంలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.