Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించిందని విమర్�
BRS | రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకట
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. @AravindAnnaArmy అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని �
TG Governor | తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డులను సోమవారం ప్రకటించారు. ఎక్సలెన్స్ అవార్డుకు ఎనిమిది మంది ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను గణతంత్ర
Telangana | రాష్ట్రంలోని మందుబాబులకు గుడ్న్యూస్.. తెలంగాణలో మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో కింగ్ఫిషర్, హెన్కిన్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వాటి తయారీ సంస్థ అయ
KTR | ఒక్క కాకికి కష్టం వస్తే పది కాకుల ఎలాగైతే వాలిపోతాయో.. అలాగే ఒక్క కార్మికుడికి కష్టం వస్తే అందరూ కలిసి ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
KTR | ఈ రాష్ట్రంలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.
KTR | కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశాడని ఇవాళ మీరు చెబుతుంటే.. ఇన్ని జేసిండా అని ఆశ్చర్�
Cold Wave | తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలికి తోడు దట్టమైన పొగమంచు కూడా కురుస్తోంది.
Nagarkurnool | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోంది. మొన్న ఫార్మా విలేజ్ పేరుతో లగచర్ల రైతులను జైల్లో వేసింది. నేడు మైనింగ్ పేరుతో నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరి�
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలరు రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్లకు ఎల్లంపల్లి నీటిని తరలించేందుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్హౌస్ మోటర్ల�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రోజుకో రైతు చొప్పున బలవుతున్నాడు. సాగునీటి సమస్యలు ఒకవైపు, అప్పులబాధలు తీరక మరోవైపు అవస్థలు పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరాంసాగర్కు వరద వస్తే తప్ప, ఆయకట్టు రైతులు బతికి బట్ట�