తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 22 వేల ప్రత్యేక క్లబ్లను (ప్రహారీ క�
Puvvada Ajay Kumar | రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటీకరణ యత్నాలను బీఆర్ఎ�
Harish Rao | ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నా
Telangana | వైద్యం కోసం వెళ్లిన ఓ మహిళపై ఓ నర్సు దాష్టీకం ప్రదర్శించింది. ఇష్టమొచ్చినట్లు తిడుతూ చేయి కూడా చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్
Kaleshwaram | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. సాధారణంగా ఆలయంలో సెల్ఫోన్తోనే ఫొటోలు, వీడియోలు చిత్రీకరించనివ్వరు. అలాంటిది ప్రముఖ పుణ్యక్షేత్రంలో పెద్ద పెద్ద కెమెరాలతో ఓ ప
రాష్ట్రంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్
రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్ప
‘కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మికలోకానికి అడుగడుగునా అన్యాయం జరిగింది..ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు భయపడొద్దు.నిలదీయడం ఆపొద్�
లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డితోపాటు 36 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. కానీ మరో నిందితుడైన సురేశ్ మాత్రం 60 రోజులుగా రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల
‘నా పట్టా భూమిలో అక్రమంగా బాట వేస్తున్నారు.. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారు.. అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదు’ అని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహబూబ్�
కాంగ్రెస్ ఏడాది పాలనలో కటింగ్లు, కటాఫ్లే తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కోతలు, కటాఫ్లపై ఎక్స్ వేదికగా ఆయ
ఆరెకటిక కులం పేరును మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఆరెకటిక సంఘం ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి ఆ బృందం వినతిపత్రం అందజేసి�