‘తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజమే, వారు చెప్పింది అక్షర సత్యం. తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ రైజింగ్ను ఆపలేకపోయింది. అయిత�
2014, మార్చి 1.. తెలంగాణ ప్రజల అరువై ఏండ్ల స్వప్నం సాకారమైన రోజు. పార్లమెంట్ ఉభయసభల్లో పాసైన తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించి గెజిట్ ప్రకటించిన రోజు. తెలంగాణ సంస్కృతి, భాష, చరిత్రపై ఆంధ్రా వలస పాలకులు చే�
SLBC Tunnel Accident | నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మరణించారు. అధునాతన పరికరాలు, రాడార్లను ఉపయోగించి మూడు మీటర్ల లోతులో మృతదేహాలు ఉ�
Harish Rao | విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో ఇక్రా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో హరీశ్రావు
Hyderabad | ప్రజారోగ్యానికి హాని కలిగించే రాసాయనాల సమ్మేళనంతో అనుమతులు లేకుండా మౌత్ వాష్ను తయారు చేస్తున్న కేంద్రంపై సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
Land Registrations | గత ప్రభుత్వంలో భూములు కొనుగోలు చేసేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిత్యం ఏదో సమస్యతో భూముల అ�
Errolla Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రిని ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవ�
MLC Kavitha | కొడంగల్ - నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు - రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
సైన్స్, వైజ్ఞానిక రంగాలలో విద్యార్థులు రాణించాలని ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం అల్వాల్లోని రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనకు అల్వాల్ పరిసర ప్రాంతాల విద్య�
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్లో రాస్తామని టైం వచ్చిన రోజున వారి సంగతి తేలస్తామని ప్రతిపక్షాలపై దాడులు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్స�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది టికెట్కు సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్దనోట్లు ఇస్తుంటారు. టికెట్ ఇచ్చే డ్రైవర్గానీ, కండక్టర్గానీ మిగతా బ్యాలెన్స్ టికెట్ వెనుకాల రాసి, దిగేటప్పుడ�
ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో ఏపీ కోటాను కట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కోటా గడువు పదేళ్లు ముగియడంతో కేబినెట్ సబ�
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంలో భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట�