Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.
Bandi Sanjay | ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడ�
Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. క్రాప్ లోన్ కింద కల్యాణలక్ష్మి సొమ్మును జమ చేశ
Chandrababu | దావోస్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉండే కంపెనీలతో దావోస్ వెళ్లి ఎంవోయూలు చేసుకోవాలా..? ఆ అవసరమే లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Jagitial | బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో.. బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది.
ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంతర్భాగం కాబోతున్నది. అయితే ఏఐకి సంబంధించిన పరిచయం మాత్రమే ఇంటర్ పాఠ్యాంశంగా ఉంటుంది. విద్యార్థులకు ఆయా అంశంపై ప్రాథమిక పరిజ్ఞా�
సాధారణంగా ఒక ప్రాంతంలోని విద్యుత్ ఫీడర్పై అదనపు భారం పడితే అధికారులు వెంటనే అక్కడ కొత్త సబ్స్టేషన్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తారు. సాధ్యమైనంత తొందరగా సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఫీడర్�
స్విట్జర్లాండ్లోని దావోస్లో తాజాగా ముగిసిన ప్ర పంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచినట్టు రేవంత్ సర్కారు చేసిన ప్రకటనలపై సోషల్ మీడియాలో భిన్న వా ద
నిన్నటి దాకా దేశానికే అన్నపూర్ణగా మారామంటూ సగర్వంగా చాటుకున్న తెలంగాణ అన్నదాత నేడు దుఃఖిస్తున్నాడు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్లో ఠంచన్గా అందిన రైతుబంధు నిలిచిపోవడం, తాము ఆశించినవిధంగా రూ.2 లక్షల రుణ�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా చదువుతుండగా, ఒక్కసారిగా ప్రజలు తమకు ఇండ్లు మంజూరు కాలేదని ఆగ్రహంంతో వేదిక ముందు బైఠాయించారు. చింత�
‘స్థిరాస్తి వెంచర్ల పరిశ్రమలు.. 10 లక్షల ఎకరాలకు పైనే!.., రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు.., సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలు..’ ఇవీ... దశాబ్దాల పాటు గోసపడిన తెలంగాణ రైతుకు �
దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఐటీ నిపుణులు, ఉద్యోగులను దారుణంగా అవమానించారు. ఇందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆ వ్యాఖ్యలు కేవలం ఐటీ నిపుణులను అగౌరవపర్చడమే కాకుండా ఐటీ హబ్గా ఉన్న తెలంగ�
దావోస్ వేదికగా తాము సాధించుకొచ్చామని కాంగ్రెస్ చెబుతున్న అమెజాన్ రూ.60 వేల కోట్ల డాటా సెంటర్ పెట్టుబడులకు 2020లోనే బీజం పడినట్టు రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్�