తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించ
Razakar | భారత దేశ చరిత్ర, దాని నిర్మాణంలో భాగమైన వ్యక్తులపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం రజాకార్. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వీరోచిత గాథను మీరూ చూసేయండి.
రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు (Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ క�
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు పథకాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక, స్వయంపాలనను అమలులోకి తెచ్చి, భారతదేశాన్ని సార్వభౌమాధికార, సర్వస�
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్(బీ)గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందుర్ సోంబాయికి ఆరుగురు కూతుళ్లు. ఇటీవల రెండో కూతురు హిరాదేవికి వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగ
విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీని కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా నానుతున్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు మళ్లీ తెరమీదికి వచ్చింది. తెలంగాణకు న్యాయంగా, చట్టపరంగా సంక్రమించవలసిన బ�
కాంగ్రెస్ సర్కారు ఏడాది ఏలుబడిలో రైతులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో మాజీమంత్రి నిరంజన్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ నిర్వహిస్తున్న సమావేశాల్లో స్పష్టమవుతున్నది.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం కౌలు రైతు గోవిందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి
దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలోనూ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్నదాతల విశ్వాసం, నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోయిందని, అనాథలం అనే భావన రైతుల్లో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిప�
జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనున్నది. 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లల్లోని పాలకవర్గాలను అధికారులు ఘనంగా సన్మానిస్తున్నారు. బడంగ్పేట, మీర్పేట్ కార్పొరేషన్