Jaipal Yadav | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫమైందని విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నియోజకవ�
Khammam | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.
Bird Flu | బర్డ్ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Green India | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని లండన్లో "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - వృక్షార్చన" పోస్టర్ని ఎన్నారై బీఆర్ఎస్, టాక్ నాయకులు ఆవిష్కరించారు.
Shadnagar | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆధ్యాత్మివేత్త అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలో గిరిజనుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ�
MLC Kavitha | ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమె
MLC Kavitha | బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
MLA Madhavaram | తెలంగాణ రాష్ట్ర ప్రదాత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈనెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
Kadthal | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ (Kadthal) మండల కేంద్రంలో కొలువైఉన్న భూనీలా సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు (Lakshmi Chennakesava Swamy Temple) ఘనంగా ముగిశాయి.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వేను గత నవంబర్లో ప్రారంభించింది. తొలుత ఎన్యుమరేటర్లతో ఇండ్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత స్టిక్కరింగ్ చేసిన ఇం ట్లోని వారి వివరాలను నమోదు చేయి
పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం, భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ద�