దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావు సూచించారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారని, ఇది స్వాగతించాల్సిన విషయమని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆదరణ పొందిన ‘బతుకమ్మ చీరల’ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. బదులుగా ‘రెండు చీరలు’ ఇస్తామని ప్రకటించింది. ఏడాదైనా ఇప్పటివరకు ‘రెండు చీరల’ పథకాన్ని అమలు చేయడంలో సర్కారు త
కాంగ్రెస్ అధ్వాన పాలనకు రాష్ట్రంలో అడుగంటుతున్న జలాలే సంకేతాలని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ముందుచూపులేమి, వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ వెళ్తున్నదని, రాష్ట్రవ్య�
నాగ్పూర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదరణ తగ్గింది. ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పడిపోవడంతో ఈ రైలులో 20 బోగీలు ఉండగా, వాటిని 8కి కుదించారు.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ).. విద్యాబోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఇది. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల మాదిరిగానే వీటి ద్వారా కూడా సులభంగా పాఠ్యాంశాలను బోధించవచ్చు.
తెలంగాణ పోలీసులు 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభక నబర్చి 18 పతకాలతో మొదటిస్థానంలో నిలిచారు. జార్ఖండ్ రాష్ట్రంలో ని రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు పోలీస్ డ్య�
ఆకాశవాణి.. హైదరాబాద్ కేంద్రం.. మీరు చదువుతున్నది బాతాఖానీ చెబుతున్న రమేశన్న విశేషాలు. ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ స్టేషన్కు ఆయన కార్యక్రమ అధిపతిగా ఎంపికయ్యారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ రేడియో స
పెండింగ్ పాల బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి డెయిరీ పాడి రైతులు విజ్ఞప్తిచేశారు. శనివారం వ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు దఫాలుగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపింది. వినూత్న పథకాలతో ఐక్యరాజ్య సమితిని సైతం మెప్పించింది.
KCR Birthday | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Red Mirchi | దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతను ఈ ఏడాది ఎర్ర బంగారం అప్పుల పాలు చేస్తుంది. రేయనకా పగలనకా పంట పొలాల్లో శ్వేతం చిందించిన అన్నదాతకు చిల్లి పైసా మిగలక ఒక అప్పుల పాలవుతున్నాడు.
PACS | అయితే పార్టీ మారు.. లేదంటే ఛైర్మన్ పదవికి రాజీనామా చేయ్.. లేకుంటే అవినీతి ఆరోపణలు.. అధికారుల విచారణలు తప్పవు అంటూ మండల కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు.
Jaipal Yadav | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫమైందని విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నియోజకవ�