KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
Revanth Reddy | ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు 45 టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమేనంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేసిన సర్కార్ ఇప్పుడు నాలు
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నారని, ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లిస్తున్నారని ఆయా విభాగాల ఉద్యోగులు ఆందో�
‘జర్నలిస్టుల అక్రెడిటేషన్ సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు గురువారం హ�
వరుసగా మరో ఏడాది మామిడి రైతులకు నిరాశే మిగిలేలా కనిపిస్తున్నది. అకాల వర్షాలు, తీవ్రమైన మంచు, చీడపీడలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చెట్ల నిండా పూతతో కనిపించాల్సిన మామిడి తోటలు .. బోసిప
రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధ
పాలమూరుకు ప్రాజెక్టుపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల మంత్రిగా ఉండి, తప్పుడు వివరాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమని బీఆర్�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించ�
మామూలు తాగుడు కాదు. కేవలం ఒకేఒక్క రాత్రి ఖర్చు లెక్కలు తీస్తే మత్తు దిగిపోయేంతటి తాగుడు. ఇప్పటికే మద్యంపై ఖర్చు చేయటంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణే టాప్ అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫై�
కలలు, కోరికలు మనుషులందరికీ ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా రెండు రకాల మనుషులను గుర్తించాలి. సామాన్య ప్రజలు, వాళ్లను పరిపాలించే రాజకీయ నాయకులు. ప్రజలకు వారి బతుకు, ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల బాధ్యతలు
దక్షిణ డిస్కంలో మహిళా ఉద్యోగినుల పట్ల వివక్ష కొనసాగుతున్నదంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మింట్కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కీచక ఉద్యోగి వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథ
తెలంగాణ.. ఆకాశమంత ఆత్మగౌరవాన్ని కలిగిన నేల. ఉద్యమకాలం నుంచీ.. నిర్బంధాలను దాటుకుంటూనే అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన నేల. ఆ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చేతనను పత్రిక ఆవిర్భావం నుంచీ కనిపెట్టుకుంటూ వ�
రాష్ట్రంలో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులైన బీఎడ్, డీఎడ్ కోర్సుల సిలబస్ మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ రెండు కోర్సులకు కొత్త సిలబస్ రూపొందించాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థ�