ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చే�
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)ను సోమవారం పూర్తిస్థాయిలో కట్ చేశారు. మిషన్ పార్ట్స్ను బయటికి తరలించే ఏర్పాట్లుచేస్తున్నా�
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�
పాత దూతను తప్పించి, నచ్చిన నేతకు బాధ్యతలు ఇప్పించుకుందామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్త, ముఖ్య నేత వేసిన ఎత్తులు బెడిసికొట్టినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. కొత్త దూతను గుప్పిట్లో పె
ఆర్అండ్బీ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు పనులు చేయబోమని కాంట్రాక్టర్లు స్పష్టంచేశారు. రూ.600 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉండటంతో కాంగ్రెస్ సర్కారుకు వారు తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో నిరుడు వానకాలంలో సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసీ, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఇక సాగునీటికి ఢోకా లేదని రైతాంగంలో ఆ�
బొంబాయి- దుబాయి-బొగ్గుబాయి.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు ఇదే. రాష్ట్రం ఆవిర్భవించాక వలస వెళ్లిన పల్లెలన్నీ మళ్లీ కళకళలాడినయ్. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గోస తగ్గింది. రివర్స్ వలసలతో పాలమూరు మురిసింది. మ
వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్లో 3,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వంతో ఒప్ప
జిల్లాలోని దోమలపెంట ఎల్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పదో రోజు బృందాలచే సహాయక చర్యలు కొనసాగాయి. జీపీఆర్ ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్ల
సామాజిక, రాజకీయ ఉద్యమాలకు నెలవైన తెలంగాణ గడ్డపై రాజకీయాలు రోజురోజుకు నవ్వుల పాలవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలిన రెండు జాతీయ పార్టీలు రాజకీయాలను అటెన్షన్, డెవర్షన్ దిశగా నడిపిస్తున్నాయి. రాష్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అయోమయం, గందరగోళంగా తయారైంది. ఇప్పటి వరకు ఎకరం, రెండెకరాలు, మూడెకరాల చొప్పున నిధులు జమ చేశామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఆచరణలో మాత్రం అంద�
ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద సోమవారం పోస్టుకార్డు ఉద్య మం చేపట్ట�
బూడిద లోడింగ్ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒ క్కో టిప్పర్కు రూ. 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా అ�
ఎస్ఎల్బీసీ సొంరంగంలో జరిగిన ప్రమాదంపై విచారణ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ ప్రమాదం జరిగి 10 రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లేదని, సొరంగ నిర్మాణాన్ని నిలిపివేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంటూ దా�