‘ఫొటోల కోసమైతే మేం చర్చలకు రాం.. మా డిమాండ్లపై ఏదో ఒకటి తేల్చుతామంటేనే చర్చలు’ అన్న ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో జేఏసీతో సర్కారు జరపాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. జేఏసీ నేతల అభ్యంతరాలు, అసంతృప్త�
తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్మేళాలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు యువతకులకు గాయాలయ్యాయి. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి రై�
దేవాదయ శాఖలో ధార్మిక సలహాదారుగా ఆర్ గోవింద హరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ పవన్కుమార్, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్
తెలంగాణ అగ్రి, హార్టికల్చర్ సొసై టీ ఆధ్వరంలో నా ంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణ రైతు మహోత్సవం-2025 కార్యక్రమాన్ని శుక్రవారం శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభించా రు. ఈ నెల 14 వరకు �
శ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వ�
నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, కొత్తపేట, సనత్నగర్, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు (టిమ్స్), వరంగల్ హెల్త్సిటీ భవన నిర్మాణ పనుల పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం �
కావాల్సిన వారి వడ్లు మాత్రమే కాంటా వేసి, మిగతా వారిని పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు లక్ష్మా�
అనుమతులు లేకుండా, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అంటూ కృష్ణా నదీ �
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతున్నదని, వెంటనే కాంటాలు వేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యం�
సరిగ్గా పాతికేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో తెలంగాణది తిండికి కూడా తన్లాడే పరిస్థితి. శోకమే తప్ప, సంతోషం ఎరుగని జీవితాలు. కూడుకు కూడా నోచుకోని కటిక దరిద్రం. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పాలకులు వచ్చారు, పోయారే తప్ప
Siddipeta | సమాజంలో విద్య, స్వేచ్ఛ, సమానత్వం గురించి పోరాడిన మహోన్నత వ్యక్తి, దార్శనికుడు, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిభా పూలే అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
Harish Rao | ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన 150 బెస్ట్ అవెలబుల్ స్కూళ్లకు (BAS) కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్