మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా రావిర్యాల, కొంగరకుర్దూ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు బాధిత రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్లో రోడ్డు పనులు చేపడితే ప్రాణాలు ఫణంగ
KTR | తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్
TG Group-1 | తెలంగాణ గ్రూప్-1 పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు లా
KTR | ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోనూ కేసీఆర్ పా�
KTR | సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో ఆయనది నడవకున్నా.. పైసలు మాత్రం బాగానే సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో బీజేపీ �
Million March | తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్కు నేటితో 14 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే, మరోవైపు కరెంట్ కోతలపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్త�
ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు భగ్గుమన్నారు. పాలన చేతగాక ప్రకృతి మీద కూడా రేవంత్రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎండలకు పంటలు ఎండుతు
సమైక్య రాష్ట్రంలో సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణ సాగును బాగు చేసేందుకు పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు విశేషంగా కృషి చేసింది. ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పారిపాలన సాగించింది.
రాష్ట్రంలో సారా రక్కసి మళ్లీ కోరలు చాస్తోంది. ఏ పల్లెల్లో చూసినా నాటుసారా ఏరులై పారుతోంది. అదే స్థాయిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఎక్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆ�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సొంతం చేసుకుంది. నమోదైన 4,961 సైబర్ కేసులలో దర్యాప్తు జరిపి బాధితులకు రూ.43.31 కోట్లు రీఫండ్ చేశామని టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
పేదలు కూడా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు విలువైన రంజాన్ కిట్లను జవాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన�