మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామినేని శ్రీనివాసరావు హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనివాసరావు టీఎన్జీవోస్ కేంద్ర కోశాధికారిగా ఉంటూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడ
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ సోమవారంతో ముగిసింది. నిర్దేశిత గడువులోగా బీఆర్ఎస్ నుంచి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, తేజావత్
కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో కోశాధికారి, ఉద్యోగ సంఘాలనేత రామినేని శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి చేపట్టిన సహాయ చర్యలను ముమ్మరం చేయాలని రెస్క్యూ బృందాలకు డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచించారు. సోమవారం ఆయన టన్�
దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, ఐదున్నర సంవత్సరా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 83 మంది గురుకులాల విద్యార్థులు మరణించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని లాలి�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రెండుసెట్ల నామినేషన్ పత్రాలను దాసోజు శ్రవణ్ అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్ అధికారి ఉపేందర్కు సమర్�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ రంగంపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నది..ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కొత్త ప్రాజెక్టులు మార్కెట్లోకి రాకపోగా.. చేతిలో ఉన్న ప్రాజెక్టులలో సైతం ఆశించిన స్థాయిల
జీహెచ్ఎంసీలో టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అ�
Harish Rao | తెలంగాణకు పట్టిన గ్రహణం సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్రావు అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేసి ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సెక్రటరీ చుట్టూ తిరిగి వెంటపడి 30 రోజులకి ఏ
Harish Rao | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ప్రకృతిపై, ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే ప్రయ
అపరిశుభ్ర టాయిలెట్స్తో విద్యార్థులు అనారోగ్యానికి గురికావాల్సిందేనా? ప్రజాపాలనలో విద్యార్థుల జీవితాలను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని జవహర్నగర్ బీజేవైఎం నాయకులు మండిపడ్డార�
Revanth Reddy |ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని జాతీయ మీడియా ముం
ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకూ ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్�
యాసంగి ఆరంభంలో భూగర్భ జలాలు సంతృప్తికరంగా ఉండడంతో రైతులు వరి నాట్లు వేయడానికి మొగ్గు చూపారు. దీనికి తోడు చిలిపిచెడ్ మండలం మీదుగా మంజీరా నది వెళ్తున్న ఈ ప్రాంత రైతులకు బోర్లు ద్వారా భూగర్భ జలాలు తగ్గకుం