రాష్ట్ర ఆర్థిక ప్రగతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చిన కేసీఆర్ సంక్షేమ పథకాల ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు కూడా బడ్జెట్లో చోటు దక్కలేదు.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది.
‘బీఆర్ఎస్ చేసిన అప్పులు, వాటి మిత్తీలు చెల్లించేందుకు రాష్ట్ర ఆదాయం మొత్తం పోతున్నది. ఈ ఏడాది అప్పులు, మిత్తీల కింద రూ.1.53 లక్షల కోట్లు చెల్లించినం’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన కహానీ బూటకమని తేలింది.
ఆసరా పింఛన్దారులకు ఈ ఏడాది కూడా రేవంత్రెడ్డి సర్కారు మొండిచెయ్యి చూపింది. పింఛన్ల మొత్తం పెంపునకు మంగళం పాడింది. తాము అధికారంలోకి వస్తే రూ.2 వేల పింఛన్ను రూ.4 వేలకు, రూ.4 వేల దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలక�
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్. 2017లో అప్పటి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఒక సంవత్సరం మిగిలిన సబ్ప్లాన్ నిధులు ఆటోమేటిక్గానే మరో ఏడాదికి �
బడ్జెట్ ప్రసంగం ఆద్యంతం అంబేద్కర్ కొటేషన్లను వల్లేవేసిన ప్రభుత్వం కేటాయింపుల్లో మాత్రం ఆ స్ఫూర్తిని చూపలేదు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను తుంగలో తొక్కింది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా రూ.12 లక్షల
హుస్నాబాద్లో ఓ మంత్రి భూమి ఆక్రమణను ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావే శం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
మన దేశంలోని 100 కోట్ల మందికి కనీస ప్రాథమిక అవసరాలకు మించి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే శక్తి లేదు. తమ సంతోషానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేక అటు సంతోషానికి, ఇటు దుఃఖానికి మధ్య వారు కొట్టుమిట్టా�
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నివాసంపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలోని బాలకిషన్ ఇంటిపైకి పెద్ద సంఖ్యలో నాయకులు వెళ్లేందుకు యత్�
2025-26 కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ, అభివృద్ధి వల్ల తలసిరి ఆదాయం రూ.3,79,751 లక్షలకు చేరిందనే విషయం అందరికీ తెలిసిందే. గత
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు రేవంత్రెడ్డి పాలనను ఛీ కొడుతున్నారని మాజీ మంత్రి, సుర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొండమల్లేపల్
Liquor Brand | రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నియంత్రిత మద్యం మార్కెట్లో ప్రభుత్వం కొత్త బ్రాండ్ల ప్రవేశానికి అనుమతులు జారీ చేస్తున్నది. ఈ క్రమంలో ఎక్సైజ