Liquor Brand | రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నియంత్రిత మద్యం మార్కెట్లో ప్రభుత్వం కొత్త బ్రాండ్ల ప్రవేశానికి అనుమతులు జారీ చేస్తున్నది. ఈ క్రమంలో ఎక్సైజ
Hairsh Rao | అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ జూటా బడ్జెట్ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. రాష్ట్ర బడ్
NIOS | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) సెకండరీ, సీనియర్ సెకండరీ థియరీ పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీ నుండి మే 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సంచాలకులు పరంప్రీత్ సింగ్ తెలిపారు.
Shadnagar | పచ్చదనం ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్ని, దీంతో పాడిపరిశ్రమలో ఎంతో అభివృద్ది సాధించవచ్చని, అంతేకాకుండా పచ్చదనం వల్ల స్వచ్చమైన అక్సిజన్ లభిస్తుందని, ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించవని, కాలుష్య ర�
2025-26 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం గందరగోళంగా మారింది. ఓవైపు దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు వస్తూంటే.. మరోవైపు ఇప్పటికీ మొదట దశ ప్రక్రియ కూడా పూర్తి కాని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిర
కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కు చెందిన 400 ఎకరాల భూములను రేవంత్రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తుందన్న వార్తలపై ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసహనం వ్యక్తంచేశార
రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఊరూరా గుడులు, గోపురాలు నిర్మించేవారని విన్నాం. ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు కేసీఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు. ఆయన ఆ దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింప�
నవ్వేటోళ్ల ముందు కాలు జారి పడ్డట్టే అయ్యింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ‘గుజరాత్ మాడల్' అంటూ పుష్కరకాలం కిందట కాలరెగిరేసిన వాళ్లకు.. దేశానికి కావాల్సిన అసలు సిసలైన మాడల్ ఇదీ అంటూ తెలంగాణను దేశానికే ఓ �
దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట
మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలన్న ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కొట్టివేసిన తర్వాత దాఖలైన రివ్యూ పిటిషన్పై భూపాలపల్లి జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేట్ ఫిర్
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థినులకు ఇచ్చిన ‘స్టేషన్ఘన్పూర్ డిక్లరేషన్'ను వెంటనే అమలుచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలి ఆవరణలో ప్రతిపక్ష నేత సిరిక�