KCR | కుల, వర్ణ, లింగ వివక్షను వ్యతిరేకించిన సామాజిక అభ్యుదయ వాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు, బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
TG 10th Results | తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించనున్నది. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే, ఫలితాలు విడుదల స్వల్పంగా ఆలస్యం కా�
TGPSC | గ్రూప్-1 టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్త�
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ స
అడవి గుండెల్లో అభివృద్ధి గానం వినిపించింది. అరణ్య గర్భాన ప్రగతి ఫలాలు పరిఢవిల్లాయి. కొండల్లో, కోనల్లో, గిరిజన తండాల్లో, అణగారినవాడల్లో అన్నల అభివృద్ధి ఎజెండా రెపరెపలాడింది. ఉమ్మడి పాలనలో అన్యాయాలు, అక్ర�
: వెళ్తూ.. వెళ్తూ తన అనుయాయులను అందలం ఎక్కించారు ఓ ఉన్నతాధికారి. ఉద్యోగ విరమణ చేయబోయే ముందే తనను నమ్ముకున్న వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారు. న్యాయంగా ప్రమోషన్లు రావాల్సినవారిని నాలుగు నెల�
‘కేసీఆర్ సభ చూశాక ప్రజలకు నమ్మకం పెరిగింది.. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని నమ్ముతున్నరు.’ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గాంధీనగర్ గ్రామస్తులు మంగళవారం మాజీ ఎంపీపీ ప్రీతంర�
ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో మే 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలను సజావుగా నిర్వహించాలని మంగళవారం సంబంధిత అధికారులను ఎస్సీఆర్ జీఎం ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణ పనులకోసం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పుగార్లపాడు శివారులో తుంగభద్ర నది వద్ద ఇసుక రీచ్లను ఏర్పాటు చేసింది.
గత పాతికేళ్లుగా పాతబస్తీ సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఉప్పుగూడ నివాసి, ప్రముఖ సంఘ సేవకులు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్కు ఉగాది శ్
R Krishnaiah | బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రం అగ్నిగుండలా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా జియాగూడ బైపాస్ అనుకున్న స్థాయిలో ప్రజలకు ఉపయోగపడటం లేదు. రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు నుంచే రోడ్డును వినియోగించుకోవాల్సి రావడం�
Indiramma House | ఇది ప్రజా పాలన.. ప్రజల ప్రభుత్వం.. పార్టీలకు అతీతతంగా పారదర్శకంగా పని చేస్తాం.. అర్హులైతే చాలు.. మీ ఇంటి గడప దాకా వచ్చి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తాం.. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఇల్�
నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండి సేవలు అందిస్తేనే గుర్తింపు లభిస్తుందని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడలోని ఓ ఫంక్షన్ హల్లో రాష్ర్ట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్�