OU JAC | ఉస్మానియా యూనివర్సిటీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
Indira Priyadarshini | సంగీత, సాహిత్య కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల వార్షికోత్సవాలు, ప్రభుత్వ , ప్రయివేట్ సంస్థల సభలు, కులసంఘాల సదస్సులతో నిత్యం కళలాడే ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం గత కొన్ని సంవత్సరాలుగా ముగబోయింద
వానాకాలం, ఎండాకాలం పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు. దీంతో పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువలే�
కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని, ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి, ఆకాంక్షలు పట్టవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కొత్త పరిశ్రమలు కావా�
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు న�
ఆర్డీఎస్ వాటా నీటిని కర్ణాటక రైతులు అక్రమంగా తోడేశారు. ఆర్డీఎస్, కేసీ కెనాల్ ఉమ్మడి నీటి వాటాను కర్ణాటకలోని టీబీ డ్యాం ద్వారా తుంగభద్ర నదిలోకి ఈ నెల 5 నుంచి 13 వరకు 3.12 టీఎంసీలు వదిలారు. నదిలోకి వచ్చిన నీటి
పట్టించుకోని కేఆర్ఎంబీ, పట్టింపేలేని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను అడ్డూఅదుపు లేకుండా తరలించుకుపోతున్నది. సాగర్ కుడికాలువ ద్వారా రోజుకు 8 వేల క్యూసెక్కుల �
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ పదేండ్లు పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా ఈ-రేసును భాగ్యనగరానికి తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాజధాని వైపు చూసేలా చేసింది.
తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ), అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ(ఏవైసీఏ) అండర్-17 వన్డే క్రికెట్ టోర్నీ ఈనెల 24 నుంచి మొదలుకానుంది. ఏవైసీఏ జట్టుతో టీడీసీఏ రూరల్ వారియర్స్, రూరల్ రైజర్స్, రూరల్�
రాష్ట్ర చరిత్రలో విద్యుత్తు డిమాండ్ పతాకస్థాయికి చేరుకున్నది. గురువారం 4:39 గంటలకు 17,162 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదేరోజు రికార్డు అయిన అత్యధిక డిమాండ్ 13,557 మెగావాట్లు కాగా, 4 వేల మెగావాట్లు అత్యధికంగా
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పనులు కొనసాగుతుండగా, పనులు పూర్తైనట్టు సర్టిఫికెట్ జారీచేసిన ఇంజినీర్లను విచారించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా పసిగట్టింది. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 87 సీట్లలో గెలవవచ్చని ఎక్స్ (ట్విట్టర్�
కాంగ్రెస్ తలచుకుంటే కానిదేముంటుంది? అందులోనూ అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినప్పుడు. మన మామూలు ఇంద్రియాలకూ.. వాటికి అందే లెక్కలకూ.. రెండు రెండ్లు అంటే నాలుగు అని అర్థం. లేదు 10 +10=20 అనేది నిజం. కానీ, సాధారణ గ�
ఫ్యూచర్ సిటీ పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులు చూస్తే చేసింది గోరంత.. చెప్పుకొ