Coronavirus | తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చే
Chanda Nagar | హైదరాబాద్ చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని కేఎస్ఆర్ ఎన్క్లేవ్లో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో చెరువుల్లా మారుతున్నాయి. ఈ సమస్యపై ఎంతోకాలంగా కాలనీ వాసులు అధికారుల�
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ నుంచి కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామం వరకు రోడ్డు పనులు విస్తరించేందు కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఆర్ఐఎఫ్ నిధులు రూ.30కోట్లు విడుదల చేయించారు.
Gadwal | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Congress Leaders | కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా అన్నదాతలతో కలిసి హస్తం నేతలు పోరుబాట పట్టారు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.
జగిత్యాల కేంద్రంగా 25 ఏండ్ల క్రితం చిన్నగా ఏర్పాటైన గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్.. నేడు రెండు తెలుగు రాష్ర్టాల్లో శాఖలను విస్తరించి తన సత్తాను చాటుతోంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం అర్బన్ కో-ఆపరే�
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకులాల్లోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్తుంటే.. గురుకుల సొసైటీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధ�
తూర్పు, మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాగల 36గంటల్ల�
సంగారెడ్డి జిల్లాలో కాలుమోపకముందే సీఎం రేవంత్రెడ్డి పర్యటన విమర్శల పాలవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కేసీఆర్ హయా�
కృష్ణా జలాల నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) నిర్ణయించింది.