తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్-2025 తెలుగు ఎడిషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నది. ఈ నివేదిక ఇంగ్లిష్ ఎడిషన్ మార్చి నెలలోనే విడుదల కాగా, తెలుగు ఎడిషన్ నేటికీ విడుదల కాలేదు. ఫలితంగా పోటీ పరీక్షల అభ్యర�
Telangana | తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పాలనలో ఆంధ్రా మూలాలున్న వారిని అందలమెక్కిస్తున్నారు. తెలంగాణ భూమిపుత్రుల అవకాశాలను కొల్లగొడుతున్నారు. మన
BEd Colleges | బీఈడీ కాలేజీల్లోనూ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులు నిర్వహించుకోవచ్చని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. ఒక విద్యాసంస్థ కనీసంగా రెండు కోర్సులు నిర్వహించవచ్చని వెల్లడించింది. మల్టీ డిసిప్లినరీ విధ�
Rainbow Hospital | స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్న 10 నెలల పాపకు సికింద్రాబాద్లోని ‘రెయిన్బో’ హాస్పిటల్ వైద్యులు ప్ర పంచంలోనే అత్యంత ఖరీదైన జన్యు చికిత్సను విజయవంతం�
KCR | కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన ఆర్థిక జైత్ర యాత్రను ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) సంస్థ కండ్లముందు నిలిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభ
గత నెల 27న ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల మొదట్లోనే మరి కొంతమంది కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉంటాయనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది.
సర్కారు నిర్లక్ష్యం రైతుల కొంపముంచుతున్నది. ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసిముద్దవుతున్నది. కొన్ని చోట్ల రైతుల కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్నది. దీంతో రైతాంగం ల�
తెలంగాణను ఎండబెట్టి.. ఆంధ్రాకు నీళ్ల ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర అని, అందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో 2014 కంటే
ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సీఎస్ ఇటీవల ఆదేశించారు. ఈ ఆదేశాలు వచ్చి రెండు రోజులు కాకముందే రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండల కేంద్ర�
కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిందని, ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ �
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. దేశంలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా లోపాలు తలెత్తడం సహజం. వాటిని సరిదిద్దుతూ ముందుకువెళ్లాలి. తద్వారా సాగు, తాగునీటి ఫలాలు అందుతాయి. ప్రపంచంలో అనేక నీటిపారుదల ప్రాజెక్�
మునుపెన్నడూ లేనివిధంగా ఒకే సంవత్సరంలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు, సైన్స్ పరిశోధకులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన లండన్ రాయల్ సొసైటీలో తెలుగువారైన చెన్నుపాటి జగదీశ్, మల్లికార్జున్కు ఫ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే నోటీసుల నాటకానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహోన్నతమైన కాళ
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేతను లక్ష్యంగా చేసుకొని విచారణ పేరుతో కాంగ్రెస్ సరారు ఇబ్బంది పెట్టాలని చూస్తే, తెలంగాణ మరోసారి మర్లబడటం ఖాయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప�