మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి మరో లేఖాస్త్రం సంధించారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు కచ్చితంగా ఒక పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదవులన్నీ మాలలకే ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్
సమాచార కమిషనర్ల నియామకంలో కాంగ్రెస్ సర్కారు సామాజిక న్యాయం పాటించలేదని, బీసీలకు అన్యాయం చేసిందని సామాజిక, రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘కేసీఆరే మా నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఆమె రాసినట్టుగా చెప్తున్న లేఖపై కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చకు కవిత స్వయంగా తెరదించారు.
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)కి చెందిన ఈసీఈ విద్యార్థి సోమిల్ మల్దానీకి రూ.64.3లక్షల గరిష్ఠ ప్యాకేజీ లభించినట్టు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నలువైపులా విచారణ జరుగుతుండగానే డీఎంహెచ్ఓపై వేటు పడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలాన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్న
‘ఏ దొడ్లో కడితే ఏంది, మా దొడ్లో ఈనితే చాలు’ అనే సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది రాష్ట్రంలో 170 లక్షల టన్నుల ధాన్యం పండిందని రేవంత్ సర్కార్ జబ్బలు చరుచుకుం�
మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పట్టణాలకు వెళ్లేందుకు ఈ మార్గం ముఖ్య కూడలి కావడంతో ఇక్కడి నుంచి నిత్యం వందల వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్, ఖమ్�
ప్రేమపేరుతో బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. లంగర్హౌజ్ ప్రాంతానికి చెందిన కార్తీక్(34) ప్రైవేట�
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి రాజ్భవన్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు వర్సిటీలో జరుగుతున్న అభి