అనుమతులు లేకుండా, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అంటూ కృష్ణా నదీ �
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతున్నదని, వెంటనే కాంటాలు వేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యం�
సరిగ్గా పాతికేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో తెలంగాణది తిండికి కూడా తన్లాడే పరిస్థితి. శోకమే తప్ప, సంతోషం ఎరుగని జీవితాలు. కూడుకు కూడా నోచుకోని కటిక దరిద్రం. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పాలకులు వచ్చారు, పోయారే తప్ప
Siddipeta | సమాజంలో విద్య, స్వేచ్ఛ, సమానత్వం గురించి పోరాడిన మహోన్నత వ్యక్తి, దార్శనికుడు, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిభా పూలే అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
Harish Rao | ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన 150 బెస్ట్ అవెలబుల్ స్కూళ్లకు (BAS) కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్
Telangana | రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు రెండో శనివారం(ఏప్రిల్ 12). సాధారణంగా రెండో శనివారం నాడు స్కూళ్లకు హాలిడే. కానీ రేపు వర్కింగ్ డేగా ప్రభుత్వం నిర్ణయించింది.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీనవర్గా�
మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఘనంగా నివాళులర్పించారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే అని చెప్పారు.
మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించ�
రేవంత్రెడ్డి సర్కారు అప్పులు తెచ్చుకొనేందుకు కూడా ఓ బ్రోకరేజ్ సంస్థను పెట్టుకున్నది! కొత్త అప్పులు సృష్టించి ఇప్పించేందుకు ఆ సంస్థకు ప్రభుత్వం కమీషన్ కూడా చెల్లిస్తున్నది. పెద్ద మొత్తంలో అప్పులు చ�
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తే�
గోదావరిఖని కేంద్రంగా భూకంపం రానున్నదని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అనాలిసిస్ సెంటర్ సంస్థ ఎక్స్లో చేసిన పోస్ట్ వైరల్గా మారుతున్నది. గురువారం నుంచి 17వ తేదీ మధ్య రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో భూకంపం వచ్