పిల్లల పట్ల తల్లిదండ్రుల వివక్షహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నా తల్లిదండ్రులు మాత్రం వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారని సామా�
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో భారీగా నిధులు పట్టణాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.148 కోట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట జోన్/సిద్దిపేట అర్బన్, మార్చి 19 : సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు స్థ
ఎల్లుండి సమాధానం ఇవ్వనున్న ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ, శాసనమండలిలో శనివారం బడ్జెట్పై చర్చించనున్నారు. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత�
హైదరాబాద్: ప్రతి ఏటా రాష్ట్ర సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈసారి కూడా వివిధ రంగాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ సోషియో ఎకనమిక్ ఔట్లుక�
బడ్జెట్లో రూ.113 కోట్ల కేటాయింపు హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడలకు మహర్దశ పట్టబోతున్నది. సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ 2021-22 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ�
మన ఆత్మగౌరవం ఇనుమడించేలా కొత్త సచివాలయ నిర్మాణం పది కాలాలపాటు పటిష్టంగా నిలవాలి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండాలి ‘ధోల్పూర్ స్టోన్’తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశా�
రెండుస్థానాల్లో ముందంజలో అభ్యర్థులు పల్లా 30%, వాణీదేవికి 31.5% ఓట్లు తొలి ప్రాధాన్య ఓట్లలో 50%+1 ఓట్లు కష్టమే ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే ఫలితం ఖరారు! హైదరాబాద్, నల్లగొండ, మార్చి18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పట్ట�
రాష్ట్రంలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య జాతీయ సగటు తక్కువగా ఉన్నదని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. 2019-20లో బాలికలు 10.7 శాతం, బాలురు 14 శాతం మంది బడి మానేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బాలికలు 16.9 శాతం, బా�
రెండేండ్లలో 4 వేల కోట్లతో మౌలికసదుపాయాలు బడ్జెట్లో 2 వేల కోట్లు కేటాయింపు విద్యారంగానికి బడ్జెట్లో రూ.13,886 కోట్లు రూ.11 వేల కోట్లతో పాఠశాలలు పటిష్టం హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని ప్ర�
అలా చేస్తే దేశ ప్రతిష్ఠకే భంగం: బండా ప్రకాశ్ హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తున్నదని ఎంపీ బండా ప్రకాశ్ ఆందోళన వ్యక
భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటు అభినందనీయం ట్రిబ్యునళ్లలో పరిష్కారమైన కేసుల వివరాలివ్వండి రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భూములు, �
బడ్జెట్లో భారీ కేటాయింపులపై సర్వత్రా హర్షం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 18: రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాలకు పండుగ తెచ్చింది. భారీగా ని�
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 18: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లు నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) హర్షం వ్యక్తంచేసింది. స�
సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం కరోనాతో ప్రపంచం వణికిపోయిన పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దెబ్బతగలకుండా చర్యలు తీసుకుంటూ, అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ను రూపకల్పన చేయడం ముఖ్యమం