హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో మహిళల నమోదు క్రమంగా పెరుగుతున్నది. డిగ్రీ, పీజీ సహా వృత్తివిద్యాకోర్సుల్లోనూ వారి హవా కొనసాగుతున్నది. గత మూడేండ్ల నుంచి అన్నిరకాల కోర్సుల ప్రవేశాలు, ఉత్
గతంలో 11 బోర్లు వేసినా చుక్క నీరు పడలే సాగు వదిలి గొర్లు కాసిన రైతు లింగయ్య నేడు గోదావరి జలాలతో ఏడెకరాల్లో వరి సాగు మద్దిరాల, ఆగస్టు 21: ఆ రైతుకు ఒకేచోట 9ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా పంటలు పండించేందుకు నీళ్లు లేక క
రందిలేకుంట రెండు పంటలు నాకు ఎకరంన్నర భూమి ఉన్నది. దీని మీద పొత్కపల్లి కోఆపరేటివ్ బ్యాంకుల మూడేండ్ల కింద రూ.40 వేల అప్పు తీసుకున్న. గిప్పుడు ఆ పైసల్ మాఫీ అయినయ్. ఒక్కరూపాయి వడ్డీ చెల్లించలేదు. మస్తు సంతోష
జీపీఎస్కు ప్రత్యామ్నాయం సృష్టించిన గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ పరిశోధకుల బృందం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): నేటి టెక్నాలజీ యుగంలో జీపీఎస్ లేకుండా ఏ పనీ జరుగదు. అవసరమైన లొకేషన్ను తెలుస�
కేపీహెచ్బీ కాలనీ:దోమల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ సంతోష్కుమార్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో ఎంటమాలజీ సిబ్బంది పనితీరుపై ఆరాతీస్
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల �
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో లబ్దిదారులకు మంజూరైన చెక్కులను శనివారం ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంల�
మధిర: మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్ తెల�
హుజురాబాద్ : వీణవంక మండలం గున్ముక్ల సొసైటీ డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది �
Crop loans | రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిధులు పంపిణీ చేస్తున్నది. ఇవాళ 12,280 మంది రైతుల ఖాతాల్లో.. రూ. 36.29 కోట్లు జమ చేసింది.
ముదిగొండ: మండల పరిదిలోని వెంకటాపురం గ్రామంలో బాల్య వివాహాలనిర్మూలనపై పోలీస్ జన జాగృతి బృందం ద్వారా కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీడబ్లూసీ చైర్మన్ భారతి మాట్లాడుతూ 21వ శతాబ�
హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రత�
చింతకాని : నేటి యువతరానికి లావణ్య ఆదర్శమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు శనివారం అన్నారు. ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం నేరడగ్రామాని�
చింతకాని: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారిణి విద్యాచందన శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, �