హైదరాబాద్ : రాష్ర్టంలో విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యుత్ ఛార్జీల విషయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమ
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభ�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరు మరణించారు. నిన్న మరో 189 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2607 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 980 మంది హోం ఐ�
హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలి
హైదరాబాద్ : ఉపరితల ద్రోణి కారణంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం విదర్భ పరిసర ప్రాంతాలకు ఉప
వ్యాధి కట్టడికి వైద్యశాఖ పకడ్బందీ చర్యలు.. మేడ్చల్ జిల్లాలో రోజుకు 3వేల మందికి పరీక్షలుకరోనా లక్షణాలు ఉంటే బడులకు పంపొద్దు.. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ విజ్ఞప్తిఒకే రోజు 440 దాటిన పాజిటివ్ కేస
భద్రతకు భరోసానిస్తున్న వ్యవసాయభూమి ఇంట్లో అందరి పేరిట ఎంతోకొంత భూమి రైతుబంధు, రైతుబీమా పథకాలతో మార్పు మూడేండ్లలో 9 లక్షలు పెరిగిన పట్టాదారులు ఐదెకరాల్లోపు రైతులు 92.54% మంది 8 ఎకరాలపైన భూమి ఉన్నవారు 1% లోపే ఒ�
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ హవా పల్లాకు మొదటి ప్రాధాన్యంలో భారీ ఆధిక్యం ‘హైదరాబాద్’ స్థానంలోనూ టీఆర్ఎస్దే లీడ్ వాణీదేవికి మొదటి ప్రాధాన్యంలో 1,12,689 ఓట్లు కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక
కొవిడ్ వ్యాక్సినేషన్పై అనవసర అనుమానాలు టీకా దుష్ప్రభావాలంటూ అర్థంలేని ఆందోళనలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండూ మంచి టీకాలే వైద్య నిపుణులు, అధ్యయనాల స్పష్టీకరణ దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఒక�
50% పరిమితిని తొలగిస్తే అసమానతలు తలెత్తవా? ఇన్నేండ్లలో ఏ బీసీ కులమూ అభివృద్ధి కాలేదా? మరాఠాల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు అభివృద్ధి చెందిన బీసీ కులాలను రిజర్వేషన్ నుంచి తప్పించడం కో�
అధికారులకు మంత్రి సబిత ఆదేశాలుహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్�
పిల్లల పట్ల తల్లిదండ్రుల వివక్షహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నా తల్లిదండ్రులు మాత్రం వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారని సామా�
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో భారీగా నిధులు పట్టణాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.148 కోట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట జోన్/సిద్దిపేట అర్బన్, మార్చి 19 : సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు స్థ