ప్రాజెక్టు వద్దనే సబ్కమిటీ మీటింగ్ హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కృష్ణానది యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ) సబ్కమిటీ 15, 16వ తేదీల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నది. అక్కడే 5వ సబ్కమిట�
విద్యాశాఖ అధికారుల వెల్లడి హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సులతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులు చెప్పారు. సివిల్స్ రాయాలనుకొన
హైకోర్టుకు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఉత్తర్వులు హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కొవిడ్ మృతుల వివరాల నమోదుకు వీలుగా డెత్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రాష్ట�
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ల వద్ద బీజేపీ చేపట్టిన ధర్నాకు రైతుల మద్దతు కరువైంది. బీజేపీ నాయకులు, కార్యకర్తల హడావిడి తప్ప ఎక్కడా ర�
తెలంగాణ అసెంబ్లీలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి. 100కు పైగా ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్కు హుజూరాబాద్ గెలుపుతో రెండు నుంచి మూడు అసెంబ్లీ సీట్లకు పెరిగిన బీజేపీతో నష్టమేమీ లేదు. సాధారణ ఎన్నికలు ఇంకా రెండేండ�
ఎన్నారైలు | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు..రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రేపు నవంబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక
Telangana | వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిర్వహించిన ధర్నాలపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిప�
డైరెక్టర్, కో ఆర్డినేటర్ల నియామకం రోడ్మ్యాప్ రూపకల్పనకు ఆదేశం జనవరి నుంచి సివిల్స్కు ఫ్రీ కోచింగ్ గ్రూప్స్తోపాటు పోటీ పరీక్షలకూ శిక్షణ వందేండ్ల యూనివర్సిటీ కీలక అడుగు హైదరాబాద్, నవంబర్ 10 (నమస్త
మొన్న నౌకరీడాట్కామ్, నేడు మాన్స్టర్, ఇండీడ్ హైదరాబాద్ ప్రగతిని చాటుతున్న జాబ్ పోర్టళ్లు ఐటీ రిక్రూట్మెంట్లలో దేశంలో మూడోస్థానం ఇతర ఉద్యోగాల నియామకాల్లోనూ అదే హవా 2019తో పోల్చితే 26% పెరిగిన నియామక�
గడిచిన ఏడేండ్లలో తెలంగాణ మనుగడ,అభివృద్ధి వికాసాల గురించి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రూపురేఖలే మారిపోయాయి. కొవిడ్ కారణంగా ఆర్థికరంగం కుదేలైన నేపథ్యంలో స్థిరాస్తి రంగం కూ�
మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ-3లో ప్రమాదం ఎనిమిది గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ గనిలోంచి మృతదేహాలు వెలికితీత రూ.70 లక్షల నుంచి కోటి వరకు పరిహారం: సీఎండీ ఎన్ శ్రీధర్ మంచిర్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/శ్రీరాం�
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కొవిడ్తో మరణించినవారి కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటికే దరఖాస్తు విధానం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ
Telangana | వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావును ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి