హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరాయి. మరో 216 మంది వైరస్
హైదరాబాద్ : నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీకరించనున్నది. 31న పత్రా�
హైదరాబాద్ : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాత్రివేళ ఉక్కపోత, పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో తేలికపాటి ను�
మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 22: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగారం మున్సిపాలిటీలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహి
దేశంలో అత్యధిక వేతనాలు మన దగ్గరేకరోనా తర్వాత పీఆర్సీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణసంక్షోభంలో కోతపెట్టిన వేతనాలనూ చెల్లించని పలురాష్ర్టాలు హైదరాబాద్, మార్చి 22 ( నమస్తే తెలంగాణ): దేశంలో అత్యధిక వేతనాలు అం�
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చాం l జాతీయ సగటుకు మించి ఖర్చు చేస్తున్నాంపరిమితి మేరకే అప్పులు తీసుకొస్తున్నాం l బడ్జెట్పై చర్చకు మంత్రి హరీశ్ సమాధానంహైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): అభివృ
మండలిలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ రంగానికి హైదరాబాద్ హబ్గా మారుతున్నదని పేర్కొన్నారు. సోమవార�
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం 67 వేల మందికి పరీక్షలు నిర్వహించగా.. 337 మందికి పాజిటివ్గా తేలింది. జీహెచ్ఎంసీలో 91, మల్కాజిగిరిలో 28, రంగారెడ్డిలో 37, ని�
కేంద్ర మంత్రి రేణుకాసింగ్హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం గోండి భాష పరిరరక్షణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ప్రశంసించారు. కోయ, గోండి, కొలామ్, లంబ
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది
హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆసరా పింఛన్లు,
పీర్జాదిగూడ, మార్చి18 : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నది. నగరపాలక పరిధిలోని మేడిపల్లి పంచవటి కాలనీ కమాన్ నుంచి పర్వతాపూర్ అరోరా కళాశాల వరకు బీటీ రోడ్డు పనులు పూర్�