మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ ఆదేశాలు హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వేసవి నేపథ్యంలో పట్టణాల్లోని మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. ప్రతి శుక్రవ�
20 రోజుల్లో 10 వేలకు పైనే.. పరిష్కరిస్తున్న అధికారులు హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూముల సమస్యలపై దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకుంటున్నారు. ధ�
హైదరాబాద్ : వైద్యరంగంలో దేశంలోనే తెలంగాన మేటిగా నిలుస్తోందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలోని బీఎన్రెడ్డినగర్ శ్రీపురం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బృంగి మల్టీస్పెషాలిటీ హాస్
హైదరాబాద్ : తెలంగాణ అడవులు ప్రత్యేకమైనవని, ప్రత్యేక వృక్ష జాతులకు తోడు, వైవిధ్యమైన, విభిన్న జంతుజాలానికి కూడా రాష్ట్ర అడవులు పేరుపొందాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 493 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో మొత్త�
మేడ్చల్ : ఎస్సీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. కరోనా నేపథ్యంలో సైతం ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఉండేందుకు 2020-21 విద్యాసంవత్సరానికి మేడ్చల్ జిల్లాకు 79 �
ఖైరతాబాద్ : రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తూ వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, స్పోర్ట్స్ హబ్గా తెలంగాణ అవతరించిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చ�
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కలశస్థాపన, విష్వక్సేన వాసుదేవ పుణ్యాహవాచనం, బ్రహ్మకలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు �
ముగ్గురు విద్యార్థులకు వందకు వంద పర్సంటైల్అన్ని క్యాటగిరీల్లో ప్రతిభ చాటిన మన విద్యార్థులుహైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలను జాతీయ పరీక్ష సంస్థ (�
ఆఖరి దశకు పోటీలుతెలంగాణ బాలికల జట్టుకు నిరాశ..జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్సూర్యాపేట, నమస్తే తెలంగాణ: రసవత్త రంగా జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు ఆఖరి దశకు చేరుకున్నాయి. సూర్యాపేట వేది�
పరీక్షలు వాయిదా | తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలో రీ షెడ్యూల్ చేస్తామన్నారు.
వైఎస్ షర్మిల | తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నది వైఎస్ షర్మిల ఇవాళ స్పష్టతనిచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీచేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.