సభ బయట మాపై ప్రేమ కురిపిస్తున్నరు ప్రతిపక్ష నేతపై సీఎం కేసీఆర్ సెటైర్లు పాము..కన్ను పిట్ట కథతో సభలో నవ్వులు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై �
జేపీఎస్లకు మంత్రి ఎర్రబెల్లి సూచనహైదరాబాద్, మార్చి 26 (నమస్తేతెలంగాణ): గ్రామపంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)కు రెట్టింపు కంటే ఎక్కువ జీతాలు రానున్నాయని.. దీంతోవారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మంత్రి �
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 15 ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేశామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమశిల, సింగోటం రిజర్వాయర్లు, అక్కమహాదేవి గుహలు, ఈగలపెంట, మన్ననూర్, మ
అసెంబ్లీ, మండలి నిరవధిక వాయిదా నాలుగు బిల్లులకు ఆమోదం..రెండు ప్రకటనలు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసాయి. తొమ్మిది రోజులపాటు సాగిన సమావేశాల్లో ప్రజల సమస�
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో 19 నియోజకవర్గాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్థికమంత్రి హరీశ్రావు చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుత
ధరణిలో అందుబాటులోకి..హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పొరపాటున నిషేధిత జాబితాలో పడిన భూములకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ధరణిలో అవకాశం కల్పించింది. కొందరు రెవెన్యూ అధికారులు చేసిన తప
ఇంటి వద్దే రాసే వెసులుబాటు ప్రాక్టికల్స్ కోసం చురుగ్గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడి హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఇ
జీఈఆర్లో 9వ స్థానంలో తెలంగాణ జాతీయ సగటుకు మించి ప్రవేశాలు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో తెలంగాణ ప్రగతిపథాన దూసుకుపోతున్నది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో పెద్దపెద్ద రా
నిర్దేశిత పరిమితికి లోబడే రుణాలు.. రెవెన్యూ రాబడి, వ్యయంలో పెరుగదల వ్యవసాయానికి, సంక్షేమానికే అధిక నిధులు: కాగ్ నివేదికలో వెల్లడి ప్రత్యేక ప్రతినిధి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం కచ్చితమై�
హైదరాబాద్ : అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెట్టడమే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర్రభుత్వం తీరుగా ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కన్నతల్లిలా, ఇతర పార్టీలు అధికారంలో ఉన్�
న్యూఢిల్లీ: తన అనుమతి లేకుండా గర్భస్రావం చేయించుకొందని భార్యపై, సహకరించినందుకు అత్తామామలు, మరదలిపై పగ పెంచుకొన్న ఓ వ్యక్తి.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ స్ఫూర్తితో వారిపై థాలియం అనే ్లపాయిజన