పెరిగిన డిజిల్ ధరలు, ఫైనాన్స్ వేధింపులు ఆవేదనతో రోడ్డుపైనే ఆటోను తగులబెట్టిన డ్రైవర్ సుబేదారి, ఆగస్టు 28: నిత్యం పెరుగుతు న్న డీజిల్ ధరలు ఓ వైపు.. కొవిడ్ కారణంగా బండిసరిగా నడువక ఫైనాన్స్ కిస్తీలు కట్�
మీ సేవ కేంద్రాల్లో ఎక్కడి నుంచైనా పొందే వెసులుబాటు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని జనన, మరణాలకు కూడా డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను జారీచేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ఏర్పాట�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు ని
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
Covid-19 | తెలంగాణలో కొత్తగా 325 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. కొత్తగా 425 మంది బాధితులు కోలుకోగా.. మరో ఇద్దరు వైరస్ బారిన
రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవ�
ఉన్నత విద్యామండలి | రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చ
శామీర్పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, ప
దేశీయ మార్కెట్లో వేగంగా విస్తరణ దక్షిణాదిలో తెలంగాణ వాటా 13.15 శాతం గతేడాది రాష్ట్రంలో 292.5 కోట్ల అమ్మకాలు వార్షిక నివేదికను విడుదల చేసిన ఐడీఎస్ఏ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వస్తువును తయారీదారు ను�
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు
Rains | మరోసారి విస్తరించడంతో.. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరక
రెండు సముదాయాలుగా నిర్మితమైన అద్భుత అష్టలింగేశ్వరాలయం కాకతీయుల కాలంలో రెడ్డి రాజులు నిర్మించినట్లు చెప్తొన్నచరిత్ర ఆలయాల్లో నేటికి చెక్కుచెదరని అలనాటి శిల్పకళా నైపుణ్యం పురావస్తు ,దేవాదాయ, పర్యాటక శ
హుజూరాబాద్లో దళితబంధుకు మరో రూ. 500 కోట్లు మొత్తం రూ.2,000 కోట్లు విడుదల ప్రతిష్ఠాత్మక పథకం అమలు ప్రారంభం నాలుగు కుటుంబాలకు యూనిట్ల పంపిణీ రోజూవారీ కొనసాగనున్న యూనిట్ల పంపిణీ ఇద్దరికి ట్రాక్టర్లు.. మరో ఇద్దర
ఇన్వెస్ట్మెంట్లకు ఖిల్లాగా రంగారెడ్డి జిల్లా జిల్లాలో 3,647 పరిశ్రమల ఏర్పాటు ఇప్పటివరకు 3,32,705 మందికి ఉపాధి తరలివచ్చిన ఇండస్ట్రియల్, హార్డ్వేర్ పార్కులు వెల్స్పన్, టాటా తదితర పరిశ్రమల ఏర్పాటు టీఎస్ ఐ
కిషన్రెడ్డి, బండి సంజయ్లకు దీటుగా డీకే అరుణ తాజా గ్రూపు ఆధిపత్యం అన్ని గ్రూపులకూ అధిష్ఠానం ఆశీస్సులు హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో �