నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మంత్రి నిరంజన్రెడ్డి మానవపాడు, మార్చి 27: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ధరణి వెబ్సైట్ అత్యద్భుతమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. �
ఎండాకాలంలోనూ నిండుకుండల్లా బావులు చివరి భూములకు నీళ్లిస్తున్న ఘనత కేసీఆర్దే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పర్వతగిరి, మార్చి 27 : సాధారణంగా వేసవిలో బావుల్లో నీరు చేదకందని పరిస్థితి ఉంటుంద�
గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయింపు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేసీఆర్తోనే గిరిబిడ్డలకు ఉన్నత విద్య: మంత్రి సత్యవతి రాథోడ్ సంగారెడ్డి, మార్చి 27 (నమస్�
బ్యాంకులను కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహమే లక్ష్యం రైతుకు వరంగా మారనున్న రుణ సదుపాయం హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ�
ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నది కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలి లాక్డౌన్, కర్ఫ్యూ అంటూ తప్పుడు ప్రచారంచేస్తే చర్యలు మీడియాతో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైదరాబాద్, మార్చి 27 (నమస్తే
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. శుక్రవారం 58,029 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 495 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్ల�
జాతీయ సైక్లింగ్ టోర్నీ | హైదరాబాద్ వేదికగా శనివారం జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ప్రారంభమైంది. రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది పోటీకి దిగారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించా
పీఈటీ, భాషా పండితుల అప్గ్రేడ్ | పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తద్వారా తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చె�