తెలంగాణలో రహదారులకు మహర్దశ ఆరేండ్ల కాలంలో అదనంగా 3,842 కిలోమీటర్లు నిర్మాణం ప్రత్యేక జీవోలతో పెరిగిన విస్తీర్ణం వాగులు, వంకలపై ఆధునిక బ్రిడ్జిలు రోడ్ల సౌకర్యంతో పెరిగిన భూముల ధరలు హైదరాబాద్, మార్చి 29 (నమస�
ఇళ్లారా గుండు గుహలో రాతి పనిముట్లుగుట్టపై టెర్రకోట కేక్స్పురావస్తు చరిత్ర పరిశోధకుడు రత్నాకర్రెడ్డి వెల్లడి భీమదేవరపల్లి, మార్చి 29: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గుట్టపై ఇ
హైదరాబాద్ : రంగు కేళీ హోలీ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువత, చిన్నారులు, పెద్దలు ఇంటి ఆవరణలతో పాటు ప్రధాన కూడళ్లలో రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. చిన్నా పెద
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్నది. శనివారం 57,942 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 535 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వ
కొనసాగుతున్న రెండోదశ వ్యాక్సినేషన్ కరోనా వ్యాప్తితో టీకాపై లబ్ధిదారుల ఆసక్తి పీహెచ్సీల్లోనూ ప్రారంభించిన ఆరోగ్యశాఖ హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వే�
వరంగల్ అర్బన్ : సురవరం ప్రతాపరెడ్డి అంటే తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సురవరం ప్రతాప రెడ్డి 1
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ
కేసులు | రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల
హైదరాబాద్ : నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోని ఇతర నగరాల కన్నా జీహె
యాసంగిలోనూ పచ్చి బియ్యం కావాలని మెలిక సీజన్కు విరుద్ధంగా కార్పొరేషన్ నిబంధనలు సాధ్యం కాదంటున్న అధికారులు, మిల్లర్లు రా రైస్ తీస్తే 60 శాతం నూక వచ్చే అవకాశం ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికే కొర్రీలు? నిల�
త్వరలోనే భూ సమస్యల్లేని తెలంగాణ ఇప్పటికే 97-98 శాతం రికార్డులు క్లియర్ పోర్టల్లో ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ టీన్యూస్ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట�
ధరణిలో కొత్త ఆప్షన్ అందుబాటులోకి 30న కలెక్టర్లతో సీఎస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూ లావాదేవీలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మరో సమస్యకు ధరణిలో పరిష్కారం లభించనున్నది. ఏదేని కా