భద్రాచలం : వాడవాడలా జెండా పండుగను వేడుకలా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాల కమిటీలను పున
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం సందర్భంగా స్వామివారి ఉత్సవపెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆర�
దుమ్ముగూడెం :సెప్టెంబరు 2న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే జెండా పండుగను మండలంలో వాడవాడలా ఘనంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నెం సత్యనారాయణమూర్తి పిల�
హైదరాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా బడికి పంపాలని వైద్య, ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమాయ్యయన్నా
Minister KTR | సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్.. ఎవరికీ ఏ ఆపదొచ్చినా క్షణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయ
Telangana | దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ విశ్లేషించగా.. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 2015-16
రజత్ కుమార్ | తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్ల కోసం జరిగింది అని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల న�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐదు నెలల తర్వాత దేశవాళీ గోల్ఫ్ సీజన్ మొదలవుతున్నది. గురువారం నుంచి గోల్కోండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్కు తెరలేవనుంది. టోక్యో ఒలింపిక్స్లో భారత్�
రంగురంగుల అద్దాలు, అల్యూమినియం పట్టీలు, పాలరాతి సొబగులు.. ఆధునిక భవనాల అందాలన్నీ కాగితం పూల చందమే. ఎక్కడా సహజత్వం ఉండదు. ఇందుకు భిన్నంగా ఉంటాయి ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి డిజైన్లు. ఆ శైలిలో తెలంగాణ సంస్కృతి ప�
ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి �