రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు రూ.551 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ఉస్మానియా వర్సిటీకి రూ.353.89 కోట్లు.. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి రూ.90.93 కోట్లు, బీఆర్ఏవోయూకు రూ.11.94 కోట్లు, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీకి రూ.28
వైద్యారోగ్యశాఖకు 6,295 కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్యరంగాన్ని మరింత పటిష్ఠం చేయడం, పేదలకు నాణ్యమైన వైద్య�
2021-22 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో తెలంగాణ రాష్ర్టానికి గొప్ప విజయగాథ. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే విద్యుత్�
డబుల్బెడ్రూం ఇండ్లకు 11 వేల కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇండ్ల పథకానికి ఈ ఏ�
ఆర్మూర్, మార్చి 18 : తెలంగాణ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉంటున్న కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం నిర్ణయించడం సంతోషం. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానా
రూ.50 కోట్లతో ఏర్పాటు హైదరాబాద్, మార్చి 18: ప్రముఖ ఎయిర్ కూలర్ల తయారీ సంస్థ ఖైతాన్.. తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ నూతన యూన�
హైదరాబాద్ : తెలంగాణ వార్షిక బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ఒక గంట 7 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ర్ట బడ్జెట్ను రూ. 2,30,825.96 కోట్లుగా ప్రతిపాదించార
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్లు ప్రతిపాదించింది. అలాగే రైతు రుణమాఫీకి రూ.5,225వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. దీనిపై రైతులు హ
హైదరాబాద్ : శాంతి భద్రతలు, పోలీసు శాఖ సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. బడ్జెట్ 2021లో హోంశాఖకు రూ. 6,465 కోట్లు కేటాయించినట్లు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్ర
హైదరాబాద్ : త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంత�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 11,728 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సమైక�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరోన�