CM KCR | తాము నిరుద్యోగులకు అండగా ఉన్నామని, ఇప్పటి వరకూ లక్షా ముప్ఫైఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కి తీసుకుంటే.. టీఆర్ఎస్
CM KCR | బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని బండి సంజయ్ను కేసీఆర్ హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన
హైదరాబాద్: ‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం
CM KCR | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మిగతా విషయాలన్ని మాట్
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న రాత్రి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం
అలా చేస్తే 77కే లీటరు పెట్రోల్, డీజిల్ కేంద్రం పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత పెట్రో ధరలు పెంచిన కేంద్రమే వాటిని తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా వ్యాట్ పైసా పెంచలేదు అందువల్ల తగ్గించే ప్�
రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలిచాం రైతు బీమా ప్రపంచంలోనే ప్రత్యేకమైన పథకం నకిలీ విత్తన విక్రేతలపై పీడీయాక్ట్ తెచ్చినది మనమే ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు ఠాణాల్లో అమ్మారు 55 లక్షల టన్నులకు డిమాండ్ పెరిగి�
నా ప్రాణమున్నంత వరకూ తెలంగాణ రైతుకు అన్యాయం జరుగనివ్వ ధాన్యం కొనుగోళ్లపై నాతో సహా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో ధర్నా చేస్తం పంజాబ్లో ధాన్యమంతా కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరు? తెలంగాణపై వివక్ష.. పథకాలి
మీ పాలనలో జీడీపీ మంటగలిసిపోయింది దేశం నాశనమైంది.. గంగలో శవాలు తేలినై మాకున్న క్యాడర్కు..మిమ్మల్ని తరిమికొట్టగలం పిచ్చికూతలు కూస్తే మెడలు ముక్కలైతై జాగ్రత్త మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరా
కేంద్రం తీసుకుంటానంటే వరి వేద్దాం లేదంటే వరికంటే లాభమొచ్చేవి ఉన్నయి మీడియా భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరి వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ �
రెవెన్యూశాఖను బలోపేతం చేయండి ప్రభుత్వానికి ట్రెసా అధ్యక్షుడు రవీందర్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న సమస్యలను పరిషరించి రెవెన్యూశాఖను మరింత బలోపేతం చేసేందుకు �